అక్షరటుడే, వెబ్డెస్క్ :Terrorist Attack | జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగువారు మృతి చెందారు. కావలికి చెందిన మధుసూదన్ ఈ ఘటనలో చనిపోయారు. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబంతో కలిసి కశ్మీర్ పర్యటన(Kashmir tour)కు వెళ్లాడు. అలాగే విశాఖకు చెందిన చంద్రమౌళి సైతం కాల్పుల్లో మరణించారు. పారిపోతున్నా చంద్రమౌళిని ఉగ్రవాదులు(Terrorist) వెంటాడి కాల్చిచంపినట్లు స్థానికులు తెలిపారు. కాగా ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా.. 16 మంది గాయపడిన విషయం తెలిసిందే.

Latest articles
తెలంగాణ
Assembly Floor Leader | పదవి.. అధికారాన్ని కాపాడుకునేందుకే ఆ రోజుల్లో ఎమర్జెన్సీ..
అక్షరటుడే, ఇందూరు: Assembly Floor Leader | తన పదవి, అధికారాన్ని కాపాడటం కోసం ఆ రోజుల్లో ఇందిరాగాంధీ...
జాతీయం
Prashanth Kishor | సీఎం రేవంత్రెడ్డిపై ప్రశాంత్ కిశోర్ ఆగ్రహం.. ఎందుకో తెలుసా!
అక్షరటుడే, వెబ్డెస్క్:Prashanth Kishor | ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ తెలంగాణ ముఖ్యమంత్రి...
తెలంగాణ
Phone Tapping Case | కంచికి చేరని కథలెన్నో.. విచారణల పేరిట ప్రభుత్వాల కాలయాపన
అక్షరటుడే, వెబ్డెస్క్ :Phone Tapping Case | తెలంగాణలో కీలక అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం,...
జాతీయం
CM Convoy | సీఎం కాన్వాయ్ కార్లలో డీజిల్కు బదులు నీళ్లు.. తర్వాత ఏం జరిగిందంటే..
అక్షరటుడే, వెబ్డెస్క్: CM Convoy | పెట్రోల్ బంకుల్లో(Petrol Bunks) జరిగే మోసాలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం....
More like this
తెలంగాణ
Assembly Floor Leader | పదవి.. అధికారాన్ని కాపాడుకునేందుకే ఆ రోజుల్లో ఎమర్జెన్సీ..
అక్షరటుడే, ఇందూరు: Assembly Floor Leader | తన పదవి, అధికారాన్ని కాపాడటం కోసం ఆ రోజుల్లో ఇందిరాగాంధీ...
జాతీయం
Prashanth Kishor | సీఎం రేవంత్రెడ్డిపై ప్రశాంత్ కిశోర్ ఆగ్రహం.. ఎందుకో తెలుసా!
అక్షరటుడే, వెబ్డెస్క్:Prashanth Kishor | ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ తెలంగాణ ముఖ్యమంత్రి...
తెలంగాణ
Phone Tapping Case | కంచికి చేరని కథలెన్నో.. విచారణల పేరిట ప్రభుత్వాల కాలయాపన
అక్షరటుడే, వెబ్డెస్క్ :Phone Tapping Case | తెలంగాణలో కీలక అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం,...