More
    HomeజాతీయంTerrorist Attack | పహల్‌గామ్‌ ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగువాసుల మృతి

    Terrorist Attack | పహల్‌గామ్‌ ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగువాసుల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Terrorist Attack | జమ్మూకశ్మీర్‌‌(Jammu and Kashmir)లోని పహల్​గామ్​లో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగువారు మృతి చెందారు. కావలికి చెందిన మధుసూదన్‌ ఈ ఘటనలో చనిపోయారు. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్‌ కుటుంబంతో కలిసి కశ్మీర్ పర్యటన(Kashmir tour)కు వెళ్లాడు. అలాగే విశాఖకు చెందిన చంద్రమౌళి సైతం కాల్పుల్లో మరణించారు. పారిపోతున్నా చంద్రమౌళిని ఉగ్రవాదులు(Terrorist) వెంటాడి కాల్చిచంపినట్లు స్థానికులు తెలిపారు. కాగా ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా.. 16 మంది గాయపడిన విషయం తెలిసిందే.

    READ ALSO  Iran-Israel | ఇరాన్‌ క్షిపణి స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు

    Latest articles

    Assembly Floor Leader | పదవి.. అధికారాన్ని కాపాడుకునేందుకే ఆ రోజుల్లో ఎమర్జెన్సీ..

    అక్షరటుడే, ఇందూరు: Assembly Floor Leader | తన పదవి, అధికారాన్ని కాపాడటం కోసం ఆ రోజుల్లో ఇందిరాగాంధీ...

    Prashanth Kishor | సీఎం రేవంత్​రెడ్డిపై ప్రశాంత్​ కిశోర్​ ఆగ్రహం.. ఎందుకో తెలుసా!

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Prashanth Kishor | ఎన్నికల వ్యూహకర్త, జన్​ సురాజ్​ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్​ కిశోర్​ తెలంగాణ ముఖ్యమంత్రి...

    Phone Tapping Case | కంచికి చేర‌ని క‌థ‌లెన్నో.. విచార‌ణల పేరిట ప్ర‌భుత్వాల కాల‌యాప‌న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Phone Tapping Case | తెలంగాణ‌లో కీల‌క అంశాలపై విచార‌ణ కొన‌సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వ‌రం,...

    CM Convoy | సీఎం కాన్వాయ్​ కార్లలో డీజిల్​కు బదులు నీళ్లు.. తర్వాత ఏం జరిగిందంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Convoy | పెట్రోల్​ బంకుల్లో(Petrol Bunks) జరిగే మోసాలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం....

    More like this

    Assembly Floor Leader | పదవి.. అధికారాన్ని కాపాడుకునేందుకే ఆ రోజుల్లో ఎమర్జెన్సీ..

    అక్షరటుడే, ఇందూరు: Assembly Floor Leader | తన పదవి, అధికారాన్ని కాపాడటం కోసం ఆ రోజుల్లో ఇందిరాగాంధీ...

    Prashanth Kishor | సీఎం రేవంత్​రెడ్డిపై ప్రశాంత్​ కిశోర్​ ఆగ్రహం.. ఎందుకో తెలుసా!

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Prashanth Kishor | ఎన్నికల వ్యూహకర్త, జన్​ సురాజ్​ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్​ కిశోర్​ తెలంగాణ ముఖ్యమంత్రి...

    Phone Tapping Case | కంచికి చేర‌ని క‌థ‌లెన్నో.. విచార‌ణల పేరిట ప్ర‌భుత్వాల కాల‌యాప‌న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Phone Tapping Case | తెలంగాణ‌లో కీల‌క అంశాలపై విచార‌ణ కొన‌సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వ‌రం,...