టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.
అక్షరటుడే, వెబ్డెస్క్ : Karre Gutta Encounter | తెలంగాణ (Telangana), ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో...
టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న వివాహ వేడుకలు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 26న పెళ్లి పీటలెక్కనున్న ఈ జంట ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ను అత్యంత సన్నిహితుల మధ్య నిర్వహిస్తోంది. సోమవారం పూల్ పార్టీ, జపనీస్ థీమ్ క్యాండిల్లైట్ డిన్నర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.
హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్ఫుల్ స్టేట్మెంట్స్: ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్'ని (Colorful Statements: The Curated...
మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్ గుప్తా విజయం సాధించారు
కాంగ్రెస్ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను జగ్గారెడ్డి కలిశారు. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో వి హనుమంత్రావు, జెట్టి కుసుమకుమర్కు అవకాశం ఇవ్వాలని కోరారు.