Home క్రైం Palwancha | పిడుగుపడి ఒకరి మృతి

Palwancha | పిడుగుపడి ఒకరి మృతి

0
palwancha
Palwancha | పిడుగుపాటుకు ఒకరి మృతి

అక్షరటుడే, కామారెడ్డి : Palwancha | పిడుగు పడి ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడిన ఘటన పాల్వంచ palwancha మండలం ఫరీద్​పేటలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఫరీద్​పేట గ్రామానికి చెందిన మధిరే సురేష్(25) వాడి గ్రామ శివారులో గొర్రెలను మేపుతున్నాడు. సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో ఒక్కసారిగా పిడుగు పడడంతో thunderbolt సురేష్ మృతి చెందగా మహేష్ అనే వ్యక్తి గాయపడ్డాడు. మహేష్​ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్​ kamareddy hospital కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version