ePaper
More
    HomeజాతీయంYamini Sharma | బీజేపీ జాతీయ కౌన్సిల్​ మెంబర్​గా యామినిశర్మ

    Yamini Sharma | బీజేపీ జాతీయ కౌన్సిల్​ మెంబర్​గా యామినిశర్మ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Yamini Sharma | బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామినిశర్శ (Sadineni Yamini Sharma) జాతీయ కౌన్సిల్​ సభ్యురాలిగా నియమితులయ్యారు. బీజేపీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ కమల దళాధిపతిగా రాంచందర్​రావు(Ramchandra Rao), ఏపీకి అధ్యక్షుడిగా పీవీఎన్​ మాధవ్(AP President PVN Madhav)​ ఎన్నికయ్యారు. ఈ క్రమంలో జాతీయ కౌన్సిల్​ సభ్యులను కూడా బీజేపీ ప్రకటించింది. ఇందులో సాదినేని యామిని శర్మకు సైతం చోటు దక్కింది.

    యామిని శర్మ మాట్లాడుతూ.. మాధవ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం పార్టీ కార్యకర్తలకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించిందన్నారు. పార్టీ తన సేవలను గుర్తించి, జాతీయ మండలి సభ్యురాలిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. కాగా ఆమెతో పాటు ఎంపీలు డి.పురందేశ్వరి, సీఎం రమేష్, ఎమ్మెల్యేలు పి.విష్ణు కుమార్ రాజు, పార్థసారథి, 20-పాయింట్ ప్రోగ్రామ్ ఛైర్మన్ లంకా దినకర్, జీవీఏ నరసింహారావు, విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు జాతీయ మండలి సభ్యులుగా నియమితులయ్యారు.

    READ ALSO  Amarnath Yatra | అమర్‌నాథ్ యాత్ర 2025కి వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేక యాత్ర సిమ్ కార్డు.. ఎలా తీసుకోవాలి?

    Yamini Sharma | టీడీపీ నుంచి..

    యామినిశర్శ టీడీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మంచి వాగ్దాటి కలిగిన ఆమె అంచెంలంచలుగా రాజకీయాల్లో ఎదిగారు. 2023లో టీడీపీకి రాజీనామా చేసిన ఆమె 2024లో కాషాయ గూటికి చేరారు. అనంతరం పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న ఆమెను కేంద్ర నాయకత్వం తాజాగా జాతీయ కౌన్సిల్​ మెంబర్(National Council Member)​గా నియమించింది.

    Latest articles

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    More like this

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....