ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | పొలం పనులకు వెళ్లిన మహిళ అనుమానాస్పద మృతి

    Kamareddy | పొలం పనులకు వెళ్లిన మహిళ అనుమానాస్పద మృతి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | వ్యవసాయ పనుల కోసం వెళ్లిన ఓ మహిళ అక్కడే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య(Suicide) చేసుకున్న ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ(Kamareddy Municipality) పరిధిలోని సరంపల్లి శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కామారెడ్డి మండలం నర్సన్నపల్లికి చెందిన చిదుర కవిత(40) బుధవారం సాయంత్రం వ్యవసాయ పనుల నిమిత్తం సరంపల్లి శివారులోని పొలం వద్దకు వెళ్లింది. రాత్రయినా ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు(Family Members) వెళ్లి చూడగా చెట్టుకు చీరతో ఉరేసుకుని కనిపించింది.

    పోలీసులకు(Police) సమాచారం ఇవ్వగా వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె ఒంటిపై పుస్తెలతాడు, ఇతర బంగారు ఆభరణాలు లేకపోవడంతో ఎవరైనా హత్యాచారం చేశారా అనే అనుమానం గ్రామస్థులు వ్యక్తం చేశారు.

    READ ALSO  Kamareddy | రెండు లారీలు ఢీ: ఒకరి దుర్మరణం

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 9 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081...

    Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్.. టీవీ లైవ్​ డిబెట్​లో ఘటన

    అక్షరటుడే, హైదరాబాద్ : Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్​పై భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు...

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 9 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081...

    Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్.. టీవీ లైవ్​ డిబెట్​లో ఘటన

    అక్షరటుడే, హైదరాబాద్ : Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్​పై భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు...

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...