More
    HomeతెలంగాణAgricultural Workers Union | ఉపాధి కూలీలపై చిన్నచూపు తగదు

    Agricultural Workers Union | ఉపాధి కూలీలపై చిన్నచూపు తగదు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Agricultural Workers Union | కేంద్ర ప్రభుత్వం పేదలు, ఉపాధి కూలీల పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు విమర్శించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్​ ను (Additional Collector Kiran Kumar) కలిసి వినతిపత్రం అందజేశారు.

    ఈ సందర్భంగా పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ.. ఉపాధి రంగానికి గతేడాది రూ.90వేల కోట్లు ఖర్చుపడితే, ఈ ఏడాది రూ. 86వేల కోట్లకు కుదించడం సిగ్గుచేటన్నారు. జాబ్ కార్డులు (Job Card) లేని వారందరికీ కార్డు ఇవ్వాలని, ప్రతి కూలీకి అన్ని రకాల పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజువారి కూలీ రూ.600, అలాగే పని దినాలు 200 రోజులకు పెంచాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి, సహాయ కార్యదర్శి శంకర్, చంద్రకాంత్, శేఖర్ గౌడ్, కుమార్ తదితరులున్నారు.

    READ ALSO  Kadapa | ఎలక్ట్రిక్‌ బైక్​ పేలి మహిళ మృతి

    Latest articles

    Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్​కలెక్టర్​కు ఫిర్యాదు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Sub collector Kiranmai | తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ...

    Hyderabad | కలుషిత నీరు సరఫరా.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల ప్రాణాలతో...

    Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...

    Electricity Employees JAC | ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్​ జేఏసీ ఆధ్వర్యంలో అధికారులకు సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Electricity Employees JAC | తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ తెలంగాణ కోఆర్డినేటర్​గా వ్యవహరించి ఉద్యమాన్ని...

    More like this

    Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్​కలెక్టర్​కు ఫిర్యాదు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Sub collector Kiranmai | తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ...

    Hyderabad | కలుషిత నీరు సరఫరా.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల ప్రాణాలతో...

    Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...