More
    Homeతెలంగాణకామారెడ్డిRK Educational Institutions | తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

    RK Educational Institutions | తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి:RK Educational Institutions | తల్లిదండ్రులు(Parents), విద్యార్థులు(Students) తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, విద్యార్థులకు కార్పొరేట్​ స్థాయిలో విద్యాబోధన అందిస్తామని ఆర్కే విద్యాసంస్థల సీఈవో(RK Educational Institutions CEO) డా.జైపాల్ రెడ్డి(Dr. Jaipal Reddy) అన్నారు.

    బుధవారం వీఆర్​కే కళాశాల(RK Collage)లో నిర్వహించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సెకండియర్​ బైపీసీలో పూర్వజ 994 మార్కులు, ఎంపీసీలో విద్వేష్ 993, సీఈసీలో నందిని CEC-935, ఫస్టియర్​ ఎంపీసీలో మైథిలి 467, బైపీసీలో నవోదయ 434, సీఈసీలో అనన్య 491 మార్కులు సాధించడం కళాశాల స్థాయిని పెంచిందన్నారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మెమోంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, కో-ఆర్డినేటర్ దత్తాత్రి, డీన్ నవీన్, శ్రీనివాస్ రెడ్డి, నరేష్, శ్రీవాణి, అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

    Latest articles

    Terror Attack | పాక్​ ఎంబసీ వద్ద ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | ఢిల్లీ Delhiలోని పాక్‌ హై కమిషనర్‌ కార్యాలయం(Pakistan High Commission...

    Bjp Nizamabad | ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి హెల్ప్ సెంటర్

    అక్షరటుడే, ఇందూరు: Bjp Nizamabad | ఉపాధ్యాయుల, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు...

    Pakistan High Commission | పాక్‌ హై కమిషన్‌పై చర్యలు షురూ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కశ్మీర్‌ ఉగ్రదాడి(terrorist attack) ఘటనను కేంద్రం అత్యంత సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. పాక్‌ ప్రేరేపిత...

    IPL 2025 | సన్‌రైజర్స్ ఓటమికి మూడు కారణాలు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad)కు మరో ఓటమి ఎదురైంది....

    More like this

    Terror Attack | పాక్​ ఎంబసీ వద్ద ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | ఢిల్లీ Delhiలోని పాక్‌ హై కమిషనర్‌ కార్యాలయం(Pakistan High Commission...

    Bjp Nizamabad | ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి హెల్ప్ సెంటర్

    అక్షరటుడే, ఇందూరు: Bjp Nizamabad | ఉపాధ్యాయుల, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు...

    Pakistan High Commission | పాక్‌ హై కమిషన్‌పై చర్యలు షురూ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కశ్మీర్‌ ఉగ్రదాడి(terrorist attack) ఘటనను కేంద్రం అత్యంత సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. పాక్‌ ప్రేరేపిత...