More
    HomeతెలంగాణCM Revanth Reddy | భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

    CM Revanth Reddy | భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రూ.494 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. గేట్‌వే ఆఫ్‌ ఇండస్ట్రీస్‌(Gateway of Industries)గా జహీరాబాద్‌ కావాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు.

    జహీరాబాద్‌(Zaheerabad) పారిశ్రామికవాడ భూసేకరణలో అన్యాయం జరిగిందని తన దృష్టికి వచ్చిందన్నారు. 2014 తర్వాత నిమ్జ్ అభివృద్ధి కుంటుపడిందన్నారు. నిమ్జ్‌ కోసం భూములు ఇచ్చినవారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భూ నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం పెంచాలని ఆదేశించారు. భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses) మంజూరు చేస్తామన్నారు. మొత్తం 5,600 కుటుంబాలు భూములు కోల్పోయాయని, వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. మెదక్ జిల్లాతో ఇందిరాగాంధీకి(Indira Gandhi) విడదీయరాని అనుబంధం ఉందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. మెదక్ ఎంపీగా ఉన్న సమయంలోనే ఇందిరాగాంధీ మృతి చెందారని గుర్తు చేశారు. జహీరాబాద్​ నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. త్వరలో నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి హామీ ఇచ్చారు.

    READ ALSO  Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం

    Latest articles

    Air India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్​.. టేకాఫ్​ అయ్యాక వెనక్కి మళ్లిన ఫ్లైట్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India flight : ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని...

    Navodaya schools | గుడ్​న్యూస్​.. ప్రారంభం కానున్న నవోదయ పాఠశాలలు

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    More like this

    Air India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్​.. టేకాఫ్​ అయ్యాక వెనక్కి మళ్లిన ఫ్లైట్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India flight : ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని...

    Navodaya schools | గుడ్​న్యూస్​.. ప్రారంభం కానున్న నవోదయ పాఠశాలలు

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...