ePaper
More
    HomeజాతీయంRajnath Singh | నక్సలిజం లేని దేశాన్ని నిర్మిస్తాం : కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్

    Rajnath Singh | నక్సలిజం లేని దేశాన్ని నిర్మిస్తాం : కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajnath Singh | ఆదివాసీలను పట్టి పీడిస్తున్న నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాథ్​నాథ్​ సింగ్ (Union Minister Rajnath Singh)​ అన్నారు. నక్సలిజం లేని దేశాన్ని నిర్మిస్తామన్నారు. హైదరాబాద్​లోని శిల్పకళా వేదికలో శుక్రవారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు (Alluri Seetharama Raju) జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్​నాథ్​ సింగ్​ హాజరై మాట్లాడారు.

    అల్లూరి సీతారామరాజు విప్లవం కేవలం యావత్ భారతానికి వ్యాపించిందన్నారు. అల్లూరి శౌర్యం, వీరత్వం బ్రిటీష్ సామ్రాజ్యాన్ని భయపడేలా చేసిందని పేర్కొన్నారు. గెరిల్లా యుద్ధ నైపుణ్యాలతో ఆయన ఆధునిక ఆయుధాలు ఉన్న బ్రిటిష్​ సైనికులను ముచ్చెమటలు పట్టించారని కొనియాడారు. ఆదివాసీల హక్కులను కాలరాసిన బ్రిటీష్ వారికి సరైన బుద్ధి చెప్పారన్నారు. అల్లూరి సీతారామరాజు పుట్టిన గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

    READ ALSO  Himachal Pradesh | హిమాచల్​ ప్రదేశ్​లో వర్ష బీభత్సం.. 18 మంది మృతి

    Rajnath Singh | మన బలమేంటో చూపించాం

    ఆపరేషన్​ సిందూర్ (Operation Sindoor) చేపట్టి పాకిస్తాన్​లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని రాజ్​నాథ్​ సింగ్​ అన్నారు. సామాన్య పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఈ ఆపరేషన్​ చేపట్టామన్నారు. ఈ ఆపరేషన్​తో దాయాది దేశంతో పాటు ప్రపంచానికి మన బలం ఏమిటో చూపెట్టామని ఆయన పేర్కొన్నారు.

    Latest articles

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    More like this

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....