More
    Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | డ్రగ్స్​ రహిత సమాజం కోసం కృషిచేయాలి

    Bodhan | డ్రగ్స్​ రహిత సమాజం కోసం కృషిచేయాలి

    Published on

    అక్షరటుడే, బోధన్​: Bodhan | డ్రగ్స్​ రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాల్సిన అవసరముందని బోధన్​ సీఐ వెంకట్​ నారాయణ (Bodhan CI Venkat Narayana) పేర్కొన్నారు. పట్టణంలో శుక్రవారం డ్రగ్స్​ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అంబేడ్కర్​ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్​ వరకు సాగింది. అనంతరం సీఐ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు(Drugs) వాడడం కారణంగా కొన్ని కుటుంబాలు కూలిపోతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసులు, స్థానికులు పాల్గొన్నారు.

    READ ALSO  RTC Buses | బస్సుల రాకపోకల వివరాలు తెలుసుకోవాలా.. ఈ నంబర్లకు ఫోన్​ చేయండి..

    Latest articles

    Indur tirumala | కనుల పండువగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Indur tirumala | శ్రవణ నక్షత్రం సందర్భంగా ఇందూరు తిరుమల నర్సింగ్ పల్లి ఆలయంలో...

    AITUC | రైస్‌మిల్‌ కార్మికులకు ఓటీ డ్యూటీలు చెల్లించాలి

    అక్షరటుడే, ఇందూరు: AITUC | రైస్‌మిల్‌లలో 8 గంటలకు మించి పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం ఓవర్‌ టైం...

    Alumni Students | 42 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Alumni Students | పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 1983- 84...

    Nizamabad CP | విద్యార్థులు ఇష్టపడి చదవాలి

    అక్షర టుడే, ఇందూరు: Nizamabad CP | విద్యార్థులు ఇష్టపడి చదవాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya)...

    More like this

    Indur tirumala | కనుల పండువగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Indur tirumala | శ్రవణ నక్షత్రం సందర్భంగా ఇందూరు తిరుమల నర్సింగ్ పల్లి ఆలయంలో...

    AITUC | రైస్‌మిల్‌ కార్మికులకు ఓటీ డ్యూటీలు చెల్లించాలి

    అక్షరటుడే, ఇందూరు: AITUC | రైస్‌మిల్‌లలో 8 గంటలకు మించి పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం ఓవర్‌ టైం...

    Alumni Students | 42 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Alumni Students | పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 1983- 84...