ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | వైశ్య సంఘం ఎన్నికలు ప్రారంభం

    Nizamabad | వైశ్య సంఘం ఎన్నికలు ప్రారంభం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | నిజామాబాద్ (Nizamabad)​ నగరంలోని వైశ్య సంఘం (Vyshya Sangam) ఎన్నికలు ఆదివారం (నేడు) నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పలువురు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సాధారణ ఎన్నికలకు మించి ప్రచారాలు చేయడం గమనార్హం. రెండు ప్యానళ్లు, నాలుగు సంఘాలకు పోటీ పడుతున్నాయి. గతంలో వైశ్య యువజన సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. పట్టణ సంఘంతో పాటు మూడు అనుబంధ సంఘాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

    Nizamabad | ప్రారంభమైన ఓటింగ్​

    పట్టణ వైశ్యసంఘంతో పాటు శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల (Manik Bhavan),  పట్టణ ఆర్యవైశ్య భవన్  (కల్యాణ మండపం) పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మాణిక్ భవన్ పాఠశాలలో ఉదయం 8 గంటలకు ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్​ జరగనుంది. సోమవారం కన్యకాపరమేశ్వరి ఆలయం (Kanyaka Parameswari Temple)లో కౌంటింగ్ నిర్వహించి విజేతలను ప్రకటించనున్నారు. కాగా నగరంలో 10,017 మంది ఓటర్లు ఉన్నారు.

    READ ALSO  Nizamabad Police | హెడ్‌ కానిస్టేబుళ్లకు ప్రమోషన్​..

    Nizamabad | రసవత్తరంగా పోటీ

    పట్టణ సంఘంతో పాటు అనుబంధ సంఘాల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అర్వపల్లి పురుషోత్తం గుప్తా, ధన్​పాల్ శ్రీనివాస్ గుప్తా ప్యానళ్ల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. నూతన వైశ్య ఉన్నత పాఠశాల పాలవర్గానికి గజవాడ హనుమంతురావు, ఇంగు శివప్రసాద్ పోటీ పడుతున్నారు. నగరంలోని వైశ్యభవన్ పాలకవర్గానికి ఇల్లెందుల సుధాకర్, విశ్వనాథం నారాయణ పోటీ చేస్తున్నారు. కన్యకాపరమేశ్వరి ఆలయానికిబాశెట్టి విశ్వనాథం, పాల్తి రవికుమార్ ప్యానెళ్లు పోటీలో ఉన్నాయి.

    Latest articles

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    More like this

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....