అక్షరటుడే, నిజాంసాగర్: Pitlam | విద్యుదాఘాతంతో (Electric shock) ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటన పిట్లం మండలంలో (Pitlam mandal) మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రైతు ఆగమయ్య పొలం వద్ద బోరు మరమ్మతులు చేసేందుకు మరో ఇద్దరు రైతులు రాములు, హనుమయ్య వెళ్లారు. బోరు నుంచి పైపులు బయటకు తీస్తుండగా.. పైనున్న 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో రాములు, హనుమయ్య మృతి చెందాడు. ఆగమయ్య తీవ్రంగా గాయపడినట్లు గ్రామస్థులు తెలిపారు. విషయం తెలుసుకున్న పిట్లం పోలీసులు (Pitlam Police) ఘటనా స్థలానికి వెళ్తున్నారు.
Pitlam | విద్యుత్ షాక్తో ఇద్దరు రైతుల దుర్మరణం

Latest articles
అంతర్జాతీయం
Khamenei | ఖమేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్.. చంపొద్దని వారించిన ట్రంప్
అక్షరటుడే, వెబ్డెస్క్: Khamenei : ఇరాన్తో యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్రణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...
జాతీయం
Caste Census | జన, కుల గణనకు సన్నాహాలు.. సోమవారం నోటిఫికేషన్ విడుదల
అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం (central government) జన గణన(population Census)కు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమవారం...
జాతీయం
Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వస్తత.. ఆస్పత్రిలో చేరిక
అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వస్తతకు గురయ్యారు....
తెలంగాణ
CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్ అప్గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం
అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్, గేమింగ్, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...
More like this
అంతర్జాతీయం
Khamenei | ఖమేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్.. చంపొద్దని వారించిన ట్రంప్
అక్షరటుడే, వెబ్డెస్క్: Khamenei : ఇరాన్తో యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్రణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...
జాతీయం
Caste Census | జన, కుల గణనకు సన్నాహాలు.. సోమవారం నోటిఫికేషన్ విడుదల
అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం (central government) జన గణన(population Census)కు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమవారం...
జాతీయం
Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వస్తత.. ఆస్పత్రిలో చేరిక
అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వస్తతకు గురయ్యారు....