అక్షరటుడే, తిరుమల: TTD : తిరుమలలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం ప్రకటించింది. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు చేసింది. వారికి ఉదయం 6 గంటల నుంచి దర్శనానికి అనుమతి ఇచ్చింది. ఇకపై ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని స్పష్టం చేసింది. మే 1 నుంచి జులై 15 వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు తెలిపింది. వేసవిరద్దీ కారణంగా సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది.

Latest articles
కామారెడ్డి
Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్కలెక్టర్కు ఫిర్యాదు
అక్షరటుడే, నిజాంసాగర్: Sub collector Kiranmai | తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ...
తెలంగాణ
Hyderabad | కలుషిత నీరు సరఫరా.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో హైదరాబాద్ (Hyderabad) నగరంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల ప్రాణాలతో...
నిజామాబాద్
Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి
అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...
నిజామాబాద్
Electricity Employees JAC | ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో అధికారులకు సన్మానం
అక్షరటుడే, ఇందూరు: Electricity Employees JAC | తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ తెలంగాణ కోఆర్డినేటర్గా వ్యవహరించి ఉద్యమాన్ని...
- Tags
- ttd
More like this
కామారెడ్డి
Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్కలెక్టర్కు ఫిర్యాదు
అక్షరటుడే, నిజాంసాగర్: Sub collector Kiranmai | తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ...
తెలంగాణ
Hyderabad | కలుషిత నీరు సరఫరా.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో హైదరాబాద్ (Hyderabad) నగరంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల ప్రాణాలతో...
నిజామాబాద్
Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి
అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...