అక్షరటుడే, వెబ్డెస్క్: TTD | తిరుమల తిరుపతి Tirumala tirupati దేవస్థానం(TTD news) భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్వామివారికి భక్తులు సమర్పించిన వాచీ(watches of lord Venkateshwara)లను వేలం వేయనున్నట్లు ప్రకటించింది.
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను వేలం వేయనున్నట్లు టీటీడీ ttd board తెలిపింది. మే 1, 2వ తేదీల్లో ఆన్లైన్లో ఈ వేలం ప్రక్రియ నిర్వహిస్తామని, ఆసక్తి గల భక్తులు పాల్గొనాలని కోరింది. మొత్తం 62 వాచీలను వేలం వేయనున్నట్లు తెలిపింది. ఇతర వివరాలకు టీటీడీ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది.