More
    HomeజాతీయంJagannath Rath Yatra | జగన్నాథ్​ రథయాత్రలో అపశ్రుతి.. తొక్కిసలాటలో ముగ్గురి దుర్మరణం

    Jagannath Rath Yatra | జగన్నాథ్​ రథయాత్రలో అపశ్రుతి.. తొక్కిసలాటలో ముగ్గురి దుర్మరణం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jagannath Rath Yatra : ఒడిశా (Odisha)లో విషాదం చోటుచేసుకుంది. పూరీ జగన్నాథ రథయాత్ర(Puri Jagannath Rath Yatra)లో మరోసారి అపశృతి జరిగింది. ఆదివారం(జూన్​ 29) తెల్లవారుజామున తొక్కిసలాట జరిగి, ముగ్గురు భక్తులు దుర్మరణం చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

    తొక్కిసలాటలో మరణించిన వారిని ప్రేమకాంత మొహంతి(80), బసంతి సాహు(36), ప్రభాతి దాస్​(42)గా గుర్తించారు. మృతదేహాలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు.

    Jagannath Rath Yatra : ఇటీవలే అహ్మదాబాద్​లో..

    ఇటీవల అహ్మదాబాద్​ రథయాత్రలో ఊరేగింపుగా వచ్చిన మూడు ఏనుగులు అదుపుతప్పి ఒక్కసారిగా భక్తుల పైకి దూసుకురావడంతో తోపులాట చోటుచేసుకుంది. భారీ ఏనుగులు దూసుకురావడంతో భయాందోళనకు గురైన భక్తులు పరుగులు తీయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటన మరువకముందే మరోటి చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. పూరి రథయాత్ర కోసం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో పూరి ప్రాంత పరిసరాలు కోలాహలంగా మారాయి.

    READ ALSO  Shubanshu Shukla | అంతరిక్షంలోకి దూసుకెళ్లిన శుభాంశు శుక్లా

    Latest articles

    Turmeric Board inauguration | పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్​షా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | కేంద్ర హోం మంత్రి అమిత్​షా (Union Home Minister Amit...

    DS Statue | డీఎస్​ విగ్రహావిష్కరణపై పీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: DS Statue | పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్​ నేత డి.శ్రీనివాస్(డీఎస్​)​విగ్రహాన్ని నిజామాబాద్​లో కేంద్ర మంత్రి...

    Jagadish Reddy | ఆ మీడియా హౌస్​ల పనిపడతాం.. మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagadish Reddy | కేసీఆర్​ క్షమించినా.. తాము మాత్రం ఎల్లో మీడియాను వదిలిపెట్టమని మాజీ...

    Char Dham Yatra | చార్​ధామ్ యాత్ర నిలిపివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Char Dham Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand)​లో భారీ వర్షాలు (Heavy Rains) పడుతున్నాయి. వర్షాలు,...

    More like this

    Turmeric Board inauguration | పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్​షా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | కేంద్ర హోం మంత్రి అమిత్​షా (Union Home Minister Amit...

    DS Statue | డీఎస్​ విగ్రహావిష్కరణపై పీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: DS Statue | పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్​ నేత డి.శ్రీనివాస్(డీఎస్​)​విగ్రహాన్ని నిజామాబాద్​లో కేంద్ర మంత్రి...

    Jagadish Reddy | ఆ మీడియా హౌస్​ల పనిపడతాం.. మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagadish Reddy | కేసీఆర్​ క్షమించినా.. తాము మాత్రం ఎల్లో మీడియాను వదిలిపెట్టమని మాజీ...