More
    Homeజిల్లాలునిజామాబాద్​Mla Bhupathi Reddy | కాళేశ్వరం పేరిట రాష్ట్రాన్ని దోచేశారు..

    Mla Bhupathi Reddy | కాళేశ్వరం పేరిట రాష్ట్రాన్ని దోచేశారు..

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mla Bhupathi Reddy | గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని దోచేసిందని రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్​ భవన్(Congress Bhavan)​లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

    కేసీఆర్​ను ఘోష్​ కమిషన్(Ghosh Commission)​ విచారణ కోసం పిలవడంతో ఆయనలో అసహనం కనిపిస్తోందన్నారు. పెండింగ్​ ప్రాజెక్ట్​ల వివరాలు తెలుసుకునేందుకు మాత్రమే కాంగ్రెస్​ ప్రభుత్వం సబ్​ కమిటీ వేసిందని పేర్కొన్నారు. కాళేశ్వరంపై (Kaleshwaram) కాదనే విషయాన్ని బీఆర్​ఎస్​ నాయకులు గ్రహించాలన్నారు. ఆ ప్రాజెక్ట్​ అవినీతిలో మామా అల్లుళ్లు అడ్డంగా దొరికిపోయారని అని అన్నారు. మరోవైపు కుటుంబ కలహాలతో అసహనానికి గురవుతున్న బీఆర్​ఎస్​ అగ్రనేతలు సీఎంపై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని సూచించారు.

    Mla Bhupathi Reddy | విమర్శలు మానకపోతే భౌతికదాడులే..

    ఇప్పటికైనా బీఆర్​ఎస్​​ నాయకులు పేలవమైన ఆరోపణలు మానకపోతే భౌతికదాడులకు సైతం తెగబడతామని ఆయన హెచ్చరించారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉండడం చూసిన బీఆర్​ఎస్​ నాయకులకు నిద్రపట్టట్లేదని పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు అన్యాయం జరిగిందనే విషయాన్ని అధిష్టానానికి విన్నవించడం జరిగిందని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.

    READ ALSO  Nizamabad CP | క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు

    Latest articles

    Vijay Rupani | నేడు గుజరాత్‌ మాజీ సీఎం రూపానీ అంత్యక్రియలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Rupani : గుజరాత్‌ మాజీ సీఎం విజయ్ రూపానీ(Former Gujarat CM Rupani) అంత్యక్రియలను...

    Sriharikota | శ్రీహరికోట షార్‌ కేంద్రానికి బాంబు బెదిరింపు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sriharikota శ్రీహరికోట షార్‌ కేంద్రాని(Shar Center)కి బాంబు బెదిరింపు కలకలం రేపింది. చెన్నైChennai CISF కమాండెంట్...

    Gym trainer | జూనియర్ ఆర్టిస్ట్‌ను ప్రేమపేరుతో లోబర్చుకున్న జిమ్‌ ట్రైనర్‌

    అక్షరటుడే, హైదరాబాద్: Gym trainer : నటనపై ఆసక్తితో వెండితెర(silver screen), బుల్లితెర(TV)పై నటించేందుకు హైదరాబాద్​కు వస్తున్న అమ్మాయిలను...

    AP GOVT | లక్ష మంది పేద విద్యార్థులకు JEE, NEET ఉచిత కోచింగ్ .. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌

    అక్షరటుడే, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న లక్ష మంది పేద మరియు సాధారణ కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా JEE, NEET...

    More like this

    Vijay Rupani | నేడు గుజరాత్‌ మాజీ సీఎం రూపానీ అంత్యక్రియలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Rupani : గుజరాత్‌ మాజీ సీఎం విజయ్ రూపానీ(Former Gujarat CM Rupani) అంత్యక్రియలను...

    Sriharikota | శ్రీహరికోట షార్‌ కేంద్రానికి బాంబు బెదిరింపు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sriharikota శ్రీహరికోట షార్‌ కేంద్రాని(Shar Center)కి బాంబు బెదిరింపు కలకలం రేపింది. చెన్నైChennai CISF కమాండెంట్...

    Gym trainer | జూనియర్ ఆర్టిస్ట్‌ను ప్రేమపేరుతో లోబర్చుకున్న జిమ్‌ ట్రైనర్‌

    అక్షరటుడే, హైదరాబాద్: Gym trainer : నటనపై ఆసక్తితో వెండితెర(silver screen), బుల్లితెర(TV)పై నటించేందుకు హైదరాబాద్​కు వస్తున్న అమ్మాయిలను...