More
    HomeజాతీయంPahalgam Terror Attack | ఉగ్రదాడికి పాల్పడింది వీరే.. ఊహాచిత్రాలు విడుదల

    Pahalgam Terror Attack | ఉగ్రదాడికి పాల్పడింది వీరే.. ఊహాచిత్రాలు విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Pahalgam Terror Attack | కశ్మీర్​లోని పహల్గామ్​లో ఉగ్రదాడికి పాల్పడిన వారి ఊహచిత్రాలను భద్రత బలగాలు(Security forces) విడుదల చేశాయి. ఈ ఘటనలో ఐదు నుంచి ఆరుగురు టెర్రరిస్టులు(Terrorists) పాల్గొని ఉండొచ్చని సమాచారం. అయితే పర్యాటకుల పేర్లు, ఐడీ కార్డులు అడిగి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో స్థానికులు, మృతుల కుటుంబికులు చెప్పిన వివరాల ఆధారంగా ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల చేశారు.దాడికి పాల్పడిని ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు.

    వీరు కశ్మీర్​ దాటి వెళ్లే అవకాశం లేదని, స్థానికంగా ఎక్కడో దాక్కొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. దీంతో ముష్కరులను అదుపులోకి తీసుకోవడానికి భద్రతా బలగాలు సెర్చ్​ ఆపరేషన్(Search operation)​ కొనసాగిస్తున్నాయి.

    READ ALSO  Weather Report | అక్కడ మండుతున్న ఎండలు.. ఇక్కడ భారీ వర్షాలు

    Latest articles

    Double bedroom houses | అర్హులకే డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి

    అక్షరటుడే, ఆర్మూర్‌: Double bedroom houses | అర్హులైనే పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా...

    prajavani | ప్రజావాణికి 123 ఫిర్యాదులు

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: prajavani | జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 123 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు...

    Navipet | కన్నతండ్రిని కడతేర్చిన కూతురు

    అక్షరటుడే, బోధన్‌: Navipet | కన్నతండ్రిని కూతురు కడతేర్చిన ఘటన నవీపేట్‌ మండలం ధర్మాపురం (Dharmapuram) గ్రామంలో చోటు...

    Nizamabad Collector | కలెక్టర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నాయకులు

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad Collector | నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డిని రాష్ట్ర సహకార...

    More like this

    Double bedroom houses | అర్హులకే డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి

    అక్షరటుడే, ఆర్మూర్‌: Double bedroom houses | అర్హులైనే పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా...

    prajavani | ప్రజావాణికి 123 ఫిర్యాదులు

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: prajavani | జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 123 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు...

    Navipet | కన్నతండ్రిని కడతేర్చిన కూతురు

    అక్షరటుడే, బోధన్‌: Navipet | కన్నతండ్రిని కూతురు కడతేర్చిన ఘటన నవీపేట్‌ మండలం ధర్మాపురం (Dharmapuram) గ్రామంలో చోటు...