More
    HomeతెలంగాణEetala Rajender | నోటీసులకు భయపడేది లేదు.. ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు

    Eetala Rajender | నోటీసులకు భయపడేది లేదు.. ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Etala Rajender | మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్​ కాళేశ్వరం కమిషన్​ నోటీసులపై స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ డిజైన్​ మార్పు, నిర్మాణ సమయంలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం జస్టిస్ ఘోష్​ కమిషన్​(Justice Ghosh Commission)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కమిషన్​ ఈఎన్​సీలు సహా కీలక ఇంజినిర్లు, అధికారులను విచారించింది. తాజాగా మాజీ సీఎం  కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు మంగళవారం నోటీసులు జారీ చేసింది. దీనిపై ఈటల రాజేందర్ స్పందించారు.

    Etala Rajender | ఆర్థిక మంత్రిగా ఈటల

    బీఆర్​ఎస్(BRS)​ మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు ఈటల రాజేందర్(Eetala Rajender)​ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. హరీశ్​ రావు(Harish Rao) నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. దీంతో అప్పటి సీఎం కేసీఆర్(KCR)​తో పాటు, ఈటల, హరీశ్​రావుకు కమిషన్​ నోటీసులు ఇచ్చింది. జూన్ 5వ తేదీన కేసీఆర్, జూన్ 6న హరీశ్ రావు, 9న ఈటల రాజేందర్​ను విచారణకు హాజరు కావాలని సూచించింది.

    READ ALSO  Forest Department | ఎల్లారెడ్డి ఇన్​ఛార్జి ఎఫ్​ఆర్​వోగా చరణ్​ తేజ

    Etala Rajender | విచారణకు సహకరిస్తా..

    కాళేశ్వరం కమిషన్​ ఈటల రాజేందర్(Eetala Rajender)​ స్పందించారు. నోటీసులకు భయపడేది లేదన్నారు. తనకు ఇంకా నోటీసులు అందలేని, అందాక సమాధానం చెబుతానని తెలిపారు. చట్టాలు, కోర్టులు, కమిషన్‌పై నమ్మకం ఉందని, కాళేశ్వరం కమిషన్(Kaleswaram Commission) విచారణకు సహకరిస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తనతో పాటు మంత్రులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరికి కూడా నోటీసులు ఇవ్వాలన్నారు. తాను ఆర్థిక శాఖమంత్రిగా పని చేసిన సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ప్రస్తుత రాష్ట్ర సీఎస్‌గా ఉన్నారని చెప్పారు. తుమ్మల, కడియం, జూపల్లికి ఏం జరిగిందో తెలియదా? అని ప్రశ్నించారు.

    Latest articles

    Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్​కలెక్టర్​కు ఫిర్యాదు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Sub collector Kiranmai | తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ...

    Hyderabad | కలుషిత నీరు సరఫరా.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల ప్రాణాలతో...

    Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...

    Electricity Employees JAC | ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్​ జేఏసీ ఆధ్వర్యంలో అధికారులకు సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Electricity Employees JAC | తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ తెలంగాణ కోఆర్డినేటర్​గా వ్యవహరించి ఉద్యమాన్ని...

    More like this

    Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్​కలెక్టర్​కు ఫిర్యాదు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Sub collector Kiranmai | తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ...

    Hyderabad | కలుషిత నీరు సరఫరా.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల ప్రాణాలతో...

    Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...