ePaper
More
    HomeతెలంగాణUrea | రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా : ఎంపీ డీకే అరుణ

    Urea | రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా : ఎంపీ డీకే అరుణ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Urea | రాష్ట్రంలో వానాకాలం సాగు పనులు జోరందుకున్నాయి. దీంతో రైతులు ఎరువుల కొనుగోలు కోసం దుకాణాలు, సొసైటీలకు పరుగులు తీస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో యూరియా కొరత (Urea Shortage)తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యూరియా లేకపోవడంతో సొసైటీల వద్ద బారులు తీస్తున్నారు. లైన్లలో చెప్పులు, పాస్​బుక్కులు పెట్టి గంటల తరబడి యూరియా కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswhara Rao) కేంద్రానికి లేఖ రాశారు.

    రాష్ట్రానికి యూరియా కేటాయించాలని ఆయన కోరారు. రాష్ట్రానికి ఏప్రిల్​, మే, జూన్​ నెలల్లో ఐదు లక్షల మెట్రిక్​ టన్నుల యూరియా కోటాను కేంద్రం నిర్దేశిస్తే ఇప్పటివరకు 3.06 లక్షలు మాత్రమే వచ్చిందన్నారు. వెంటనే యూరియా సరఫరా చేయాలని ఆయన లేఖలో కోరారు. కాగా యూరియా సరఫరాపై బీజేపీ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) స్పందించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా అవుతుందన్నారు. ఇప్పటికే 12 లక్షల టన్నుల యూరియా వచ్చిందని ఆమె పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని డీకే అరుణ సూచించారు.

    READ ALSO  Srisailam Project | శ్రీశైలం గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరవళ్లు

    Latest articles

    Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్

    అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా బిల్లా మహేష్ నియామకమయ్యారు. ఈ మేరకు...

    Telangana University | భూచట్టాలపై తెయూ విద్యార్థులకు అవగాహన

    అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | భూ సంబంధిత చట్టాలు, పన్నులపై తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) న్యాయ...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన ట్యాక్స్​ ఆఫీసర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. పైసలు తీసుకోనిదే...

    Deputy CM Bhatti | నీళ్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా..? బీఆర్ఎస్‌కు డిప్యూటీ సీఎం భట్టి సవాల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Deputy CM Bhatti | కృష్ణ, గోదావరి నీళ్లపై శాసనసభలో చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా...

    More like this

    Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్

    అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా బిల్లా మహేష్ నియామకమయ్యారు. ఈ మేరకు...

    Telangana University | భూచట్టాలపై తెయూ విద్యార్థులకు అవగాహన

    అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | భూ సంబంధిత చట్టాలు, పన్నులపై తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) న్యాయ...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన ట్యాక్స్​ ఆఫీసర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. పైసలు తీసుకోనిదే...