అక్షరటుడే, వెబ్డెస్క్: BRS Silver Jubilee | వరంగంల్లోని ఎల్కతుర్తిలో Elkathurthy జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి గులాబీ శ్రేణులు తరలివెళ్లాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బస్సులను అద్దెకు తీసుకుని కార్యకర్తలను వాటిలో తరలించగా.. కార్లు ఇతర వాహనాల్లో సైతం నాయకులు వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ BRS chief KCR ఆధ్వర్యంలో తిరిగి రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆర్మూర్ నుంచి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బయలు దేరిన శ్రేణులు
బిచ్కుంద మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే ఆధ్వర్యంలో..
బాన్సువాడ పట్టణం నుంచి…
బిచ్కుంద మాజీ ఏఎంసీ ఛైర్మన్ నాల్చార్ రాజు ఆధ్వర్యంలో…
బిచ్కుంద మండలం పత్లాపూర్ గ్రామం నుంచి..
బిచ్కుంద మండలం బండా రెంజల్ నుంచి..
మద్నూర్ మండలం సుల్తాన్ పేట్ గ్రామం నుంచి..
ఇందల్వాయి మండలం నుంచి…
లింగంపేట మండలంలోని షెట్పల్లి నుంచి…
లింగంపేట మండలంలోని మెంగారం నుంచి..
మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామం నుంచి..
మహమ్మద్నగర్ మండల కేంద్రంలో..
నగరంలోని చంద్రశేఖర్ కాలనీ నుంచి…
నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ నుంచి..
నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట నుంచి..
పెద్ద కొడప్గల్ మండలంలోని విఠల్వాడీ తండా నుంచి..
పిట్లం మండల కేంద్రం నుంచి..
పొతంగల్ మండల కేంద్రం నుంచి..
పిట్లం మండలంలోని రాంపూర్ కలాన్ గ్రామంలో జెండా ఎగురవేస్తున్న బీఆర్ఎస్ నాయకులు
కామారెడ్డి పట్టణంలో..
కామారెడ్డి పట్టణంలోని రైల్వే కమాన్ వద్ద పార్టీ జెండాను అవిష్కరిస్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్
నగరంలోని 27వ డివిజన్ ఇన్ఛార్జి డిల్లోడ్ ఆకాశ్ ఆధ్వర్యంలో..