అక్షరటుడే, వెబ్డెస్క్ : Illegal immigrants | పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాక్ పౌరుల pakistan citizens వీసాలను visa రద్దు చేసిన విషయం తెలిసిందే. షార్ట్ వీసా ఉన్న వారు ఈ నెల 27లోపు, మెడికల్ వీసాదారులు 29లోపు దేశాన్ని వీడాలని కేంద్రం సూచించింది. దీంతో ఇప్పటికే చాలా మంది తమ దేశానికి వెళ్లిపోయారు.
అయితే పాక్ pak, బంగ్లాదేశ్ bangladesh నుంచి పలువురు భారత్ Bharatలోని పలు ప్రాంతాలకు వచ్చి అక్రమంగా నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గుజరాత్ ప్రభుత్వం Gujarat Govt అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. అక్రమంగా నివాసం ఉంటున్న వారి ఇళ్లకు విద్యుత్, వాటర్ కనెక్షన్ కట్ చేస్తోంది. అనంతరం వారిని దేశం నుంచి పంపించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు.