అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | ప్రజలు మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ నెల 26 వరకు మాదక ద్రవ్యాలపై (Drugs) అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. డ్రగ్స్ శరీరాన్ని మాత్రమే నాశనం చేయదని, కుటుంబాన్ని జీవితాన్నే మార్చేస్తుందని చెప్పారు.
SP Rajesh Chandra | మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

Latest articles
జాతీయం
Education System | విద్యావ్యవస్థలో లోపాలపై కేంద్రం నజర్.. అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు
అక్షరటుడే, న్యూఢిల్లీ: Education System : ప్రస్తుత పాఠశాల విద్యా వ్యవస్థలోని నెలకొన్న లోపాలను పరిశీలించడానికి విద్యా మంత్రిత్వ...
అంతర్జాతీయం
Operation Sindhu | ఎయిర్ స్పేస్ తెరిచిన ఇరాన్.. భారతీయుల తరలింపునకు సహకారం
అక్షరటుడే, వెబ్డెస్క్: Operation Sindhu : ఇరాన్ (Iran) లో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం(central government)...
తెలంగాణ
Health Minister | ఆరోగ్యమంత్రిని కలిసిన పీఎంపీ, ఆర్ఎంపీలు
అక్షరటుడే, హైదరాబాద్: Health Minister : రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(State Medical and Health...
తెలంగాణ
Phone Tapping Case | బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్.. వాంగ్మూలం అడిగిన అధికారులు
అక్షరటుడే, వెబ్డెస్క్ : Phone Tapping Case | తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone...
More like this
జాతీయం
Education System | విద్యావ్యవస్థలో లోపాలపై కేంద్రం నజర్.. అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు
అక్షరటుడే, న్యూఢిల్లీ: Education System : ప్రస్తుత పాఠశాల విద్యా వ్యవస్థలోని నెలకొన్న లోపాలను పరిశీలించడానికి విద్యా మంత్రిత్వ...
అంతర్జాతీయం
Operation Sindhu | ఎయిర్ స్పేస్ తెరిచిన ఇరాన్.. భారతీయుల తరలింపునకు సహకారం
అక్షరటుడే, వెబ్డెస్క్: Operation Sindhu : ఇరాన్ (Iran) లో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం(central government)...
తెలంగాణ
Health Minister | ఆరోగ్యమంత్రిని కలిసిన పీఎంపీ, ఆర్ఎంపీలు
అక్షరటుడే, హైదరాబాద్: Health Minister : రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(State Medical and Health...