ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిVarni | పింఛన్​ డబ్బుల కోసం తల్లిని హత్య చేసిన తనయుడు

    Varni | పింఛన్​ డబ్బుల కోసం తల్లిని హత్య చేసిన తనయుడు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | సమాజంలో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. అక్రమ సంబంధాలు, డబ్బులు, కుటుంబ తగాదాలతో ఇలా నిత్యం హత్యలు జరుగుతున్నాయి. స్వార్థం కోసం సొంత వారినే పొట్టన పెట్టుకుంటున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు చూస్తుంటే సమాజం ఎటు పోతుందనే ఆందోళన కలుగుతోంది. తాజాగా పింఛన్​ డబ్బుల కోసం నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిని కొడుకు హత్య చేశాడు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా వర్ని(varni) మండలంలో గురువారం చోటు చేసుకుంది.

    ఎస్సై మహేష్ (SI Mahesh) తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలం జలాల్​పూర్​ (jalalpur) గ్రామానికి చెందిన మక్కపల్లి సాయవ్వ(57)తో కొడుకు సాయిలు పింఛన్ డబ్బుల విషయంలో గొడవపడ్డాడు. క్షణికావేశంతో కుర్చీతో కొట్టి.. బండరాయితో తల, చాతి, పొట్టపై దాడిచేసి పారిపోయాడు. స్థానికులు ఆమెను 108 అంబులెన్స్​లో బోధన్​ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సాయవ్వ చెల్లెలి కొడుకు జట్టి మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

    READ ALSO  Minister Seethakka | అధికారులు మనసు పెట్టి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు: సీతక్క

    Latest articles

    Governor Jishnu Dev Verma | పట్టాలను అందజేసిన గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ

    అక్షరటుడే, డిచ్​పల్లి: Governor Jishnu Dev Verma | తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) పీహెచ్​డీ, గోల్డ్​ మెడలిస్ట్​లకు...

    Tirumala | తిరుమల ఘాట్​రోడ్డులో లోయలో దూకిన వ్యక్తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tirumala | తిరుమల(Tirumala) ఘాట్​ రోడ్డులో ఓ వ్యక్తి లోయలోకి దూకడం తీవ్ర కలకలం సృష్టించింది....

    Minister Sridharbabu | ఒక్క చుక్క నీటినీ వ‌దులుకోం.. మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు స్ప‌ష్టీక‌ర‌ణ‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Minister Sridharbabu | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం(Andhra Pradesh Government) నిర్మించ‌త‌ల‌పెట్టిన బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ...

    Inflation Rate | రాష్ట్రంలో తగ్గిన ద్రవ్యోల్బణం.. డేంజర్​ అంటున్న నిపుణులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Inflation Rate | రాష్ట్రంలో ద్రవ్యోల్బణం తగ్గింది. జూన్​ నెలకు సంబంధించి –0.93శాతం ద్రవ్యోల్బణం నమోదు...

    More like this

    Governor Jishnu Dev Verma | పట్టాలను అందజేసిన గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ

    అక్షరటుడే, డిచ్​పల్లి: Governor Jishnu Dev Verma | తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) పీహెచ్​డీ, గోల్డ్​ మెడలిస్ట్​లకు...

    Tirumala | తిరుమల ఘాట్​రోడ్డులో లోయలో దూకిన వ్యక్తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tirumala | తిరుమల(Tirumala) ఘాట్​ రోడ్డులో ఓ వ్యక్తి లోయలోకి దూకడం తీవ్ర కలకలం సృష్టించింది....

    Minister Sridharbabu | ఒక్క చుక్క నీటినీ వ‌దులుకోం.. మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు స్ప‌ష్టీక‌ర‌ణ‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Minister Sridharbabu | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం(Andhra Pradesh Government) నిర్మించ‌త‌ల‌పెట్టిన బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ...