అక్షరటుడే, కోటగిరి: Shyam Prasad Mukherjee | పోతంగల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు సోమవారం బలిదాన్ దివస్ (శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి) (Balidan Diwas) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మండలాధ్యక్షుడు కల్లూరి హన్మాండ్లు(బజరంగ్) మాట్లాడుతూ ఆయన జీవితం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో బీజేపీ కౌన్సిల్ మెంబర్ మక్కయ్య, బాన్సువాడ నియోజకవర్గ ఓబీసీ మోర్చా కన్వీనర్ నాగం సాయిలు, నాగభూషణం, అశోక్, వెంకాగౌడ్, శంకర్, వెంకన్న, రామన్న, లక్ష్మణ్ పటేల్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Shyam Prasad Mukherjee | పోతంగల్లో శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

Latest articles
తెలంగాణ
RTA Offices | ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ దాడులు
అక్షరటుడే, వెబ్డెస్క్:RTA Offices | రాష్ట్రంలోని రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో 18 ఆర్టీఏ...
కామారెడ్డి
Yellareddy Congress | ఎల్లారెడ్డి కాంగ్రెస్లో కలకలం.. ఎందుకంటే..?
అక్షరటుడే, కామారెడ్డి: Yellareddy Congress | ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ సభ్యత్వానికి సదాశివనగర్...
జోగులాంబ గద్వాల్
Gadwal SP | ‘మనం అలా దొరకకూడదు..’ తేజేశ్వర్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు
అక్షరటుడే, వెబ్డెస్క్:పక్కా ప్రణాళికా ప్రకారమే ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ను హత్య చేశారని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాస్రావు...
బిజినెస్
Flipkart | ఫ్లిప్కార్ట్లో మరింత వేగంగా డెలివరీలు.. మినట్స్ పేరుతో క్విక్ కామర్స్లోకి ఎంట్రీ..
అక్షరటుడే, వెబ్డెస్క్: Flipkart | దేశంలోని ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్కార్ట్(Flipkart) మార్కెట్లో వాటా మరింత పెంచుకోవడంపై...
More like this
తెలంగాణ
RTA Offices | ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ దాడులు
అక్షరటుడే, వెబ్డెస్క్:RTA Offices | రాష్ట్రంలోని రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో 18 ఆర్టీఏ...
కామారెడ్డి
Yellareddy Congress | ఎల్లారెడ్డి కాంగ్రెస్లో కలకలం.. ఎందుకంటే..?
అక్షరటుడే, కామారెడ్డి: Yellareddy Congress | ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ సభ్యత్వానికి సదాశివనగర్...
జోగులాంబ గద్వాల్
Gadwal SP | ‘మనం అలా దొరకకూడదు..’ తేజేశ్వర్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు
అక్షరటుడే, వెబ్డెస్క్:పక్కా ప్రణాళికా ప్రకారమే ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ను హత్య చేశారని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాస్రావు...