అక్షరటుడే, జనగామ : Scholarship Applications | ఎస్సీ న్యాయవాద పట్టభద్రుల స్కాలర్షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి డాక్టర్ విక్రమ్ తెలిపారు. కొత్తగా న్యాయవాద పట్టా పొందిన ఎస్సీ విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు సంవత్సర ఆదాయం రూ. లక్షలకు మించకుండా ఉండాలన్నారు. మొదటి సంవత్సరంలో డిజిటల్ బుక్స్ కంప్యూటర్ డ్రెస్సెస్ కొనుగోలుకు రూ.50 వేలు, శిక్షణ కాలంలో, తదనంతరం ప్రతినెలా రూ.3 వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అర్హులైన విద్యార్థులు http://telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూలై 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

Latest articles
తెలంగాణ
Indur tirumala | కనుల పండువగా వేంకటేశ్వర స్వామి కల్యాణం
అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: Indur tirumala | శ్రవణ నక్షత్రం సందర్భంగా ఇందూరు తిరుమల నర్సింగ్ పల్లి ఆలయంలో...
తెలంగాణ
AITUC | రైస్మిల్ కార్మికులకు ఓటీ డ్యూటీలు చెల్లించాలి
అక్షరటుడే, ఇందూరు: AITUC | రైస్మిల్లలో 8 గంటలకు మించి పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం ఓవర్ టైం...
కామారెడ్డి
Alumni Students | ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
అక్షరటుడే, ఎల్లారెడ్డి : Alumni Students | ఎల్లారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1983-...
తెలంగాణ
Nizamabad CP | విద్యార్థులు ఇష్టపడి చదవాలి
అక్షర టుడే, ఇందూరు: Nizamabad CP | విద్యార్థులు ఇష్టపడి చదవాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya)...
More like this
తెలంగాణ
Indur tirumala | కనుల పండువగా వేంకటేశ్వర స్వామి కల్యాణం
అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: Indur tirumala | శ్రవణ నక్షత్రం సందర్భంగా ఇందూరు తిరుమల నర్సింగ్ పల్లి ఆలయంలో...
తెలంగాణ
AITUC | రైస్మిల్ కార్మికులకు ఓటీ డ్యూటీలు చెల్లించాలి
అక్షరటుడే, ఇందూరు: AITUC | రైస్మిల్లలో 8 గంటలకు మించి పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం ఓవర్ టైం...
కామారెడ్డి
Alumni Students | ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
అక్షరటుడే, ఎల్లారెడ్డి : Alumni Students | ఎల్లారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1983-...