ePaper
More
    HomeజాతీయంNagpur Railway Station | నడుస్తున్న రైలులో ఎక్కేందుకు యత్నించి పడిపోయిన యువతి.. ప్రాణాలు కాపాడిన...

    Nagpur Railway Station | నడుస్తున్న రైలులో ఎక్కేందుకు యత్నించి పడిపోయిన యువతి.. ప్రాణాలు కాపాడిన పోలీస్​..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagpur Railway Station | కదులుతున్న రైలులో ఎక్కడం ఎంతో ప్రమాదకరం. ఏ మాత్రం పట్టు తప్పిన ప్లాట్​ఫామ్​కు (Platform) రైలుకు మధ్యలో చిక్కుకు పోయి ప్రాణాలు కోల్పోతారు. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా మహారాష్ట్రలోని (Maharashtra) నాగ్​పూర్​లో (Nagpur) ఓ యువతి కదులుతున్న రైలులో ఎక్కడానికి ప్రయత్నించి కింద పడిపోయింది. అక్కడే ఉన్న పోలీస్​ వెంటనే స్పందించి ఆమె ప్రాణాలు కాపాడారు.

    ఓ యువతి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి కదులుతున్న రైలులో ఎక్కడానికి యత్నించింది. ఈ క్రమంలో పట్టు తప్పి కింద పడిపోయింది. రైలుకు ప్లాట్​ఫామ్​కు మధ్యలోకి ఆమె పడిపోతుండగా.. అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే పోలీస్​ ధీరజ్ దలాల్ (Railway policeman Dheeraj Dalal) ఆమెను బయటకు లాగి కాపాడారు. వేగంగా స్పందించి కాపాడిన పోలీసును నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ వీడియో సోషల్​ మీడియాలో (Social Media) వైరల్​ అవుతోంది. రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

    READ ALSO  Narendra Modi | భారత్​లో 2,500 రాజకీయ పార్టీలు.. మోదీ మాటలతో ఘనా పార్లమెంట్​ షాక్​

    Latest articles

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    More like this

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....