More
    HomeతెలంగాణMP Arvind | ఫోన్​ ట్యాపింగ్​పై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలి : ఎంపీ అర్వింద్​

    MP Arvind | ఫోన్​ ట్యాపింగ్​పై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలి : ఎంపీ అర్వింద్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Arvind | ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​(MP Dharmapuri Arvind) డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా పోస్ట్​ పెట్టారు. దుబ్బాక, హుజురాబాద్​ ఉప ఎన్నికల సమయంలో ఎంపీ అర్వింద్​తో పాటు, బీజేపీ నేత జితేందర్​రెడ్డి (Jitender Reddy) ఫోన్లు ట్యాప్​ చేసినట్లు ఫోరెన్సిక్​ సైన్స్​ ల్యాబోరేటరీ(FSL) రిపోర్ట్​ పేర్కొంది. అంతేగాకుండా వాళ్ల అనుచరులకు చెందిన 200 మంది ఫోన్లు కూడా ట్యాప్​ చేశారని ఎఫ్​ఎస్​ఎల్ తెలిపింది.

    ఎఫ్​ఎస్​ఎల్​ నివేదికపై (FSL report) స్పందిస్తూ ఎంపీ అర్వింద్​ కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేపట్టాలన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్​ను (Bandi Sanjay) కోరారు. ఈ విషయమై తాను లోక్‌సభ స్పీకర్, కేంద్ర హోం మంత్రికి కూడా లేఖ రాస్తానని వెల్లడించారు.

    READ ALSO  Private Schools | ప్రైవేట్​ బడుల్లో దోపిడీ .. యథేచ్ఛగా సామగ్రి విక్రయం

    MP Arvind | సీఎంపై సంచలన వ్యాఖ్యలు

    ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో (phone tapping case) రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం లేదని ఎంపీ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి (Revanth Reddy) కేసీఆర్ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. దీంతో ఈ కేసులో నేరస్తులపై చర్యలు తీసుకునే అవకాశం చాలా తక్కువ అన్నారు. అందుకే కేంద్ర సంస్థతో విచారణ చేపట్టి నిందితులను శిక్షించాలని డిమాండ్​ చేశారు.

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....