ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​CP Sai chaitanya | ప్రజలు పోలీసు సేవలను వినియోగించుకోవాలి

    CP Sai chaitanya | ప్రజలు పోలీసు సేవలను వినియోగించుకోవాలి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CP Sai chaitanya | ప్రజలు నిర్భయంగా.. ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. పోలీస్​ కమిషనర్​ కార్యాలయంలో (Police Commissioner’s Office) సోమవారం పోలీసు ప్రజావాణి (Police Prajavani) నిర్వహించారు. ఈ సందర్భంగా 27 ఫిర్యాదులను స్వీకరించారు. చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ల ద్వారా ఆదేశాలు జారీ చేశారు.

    CP Sai chaitanya | సమస్యల పరిష్కారానికి కృషి

    సమస్యల పరిష్కారానికి సత్వరమే కృషి చేస్తామని.. ఫిర్యాదుదారులు నేరుగా తమను సంప్రదించవచ్చని సీపీ సాయిచైతన్య స్పష్టం చేశారు. పోలీసు సేవలను ప్రజలు నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలను పరిరక్షించడమే ధ్యేయంగా పోలీసు శాఖ పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.

    READ ALSO  ASI Promotions | పలువురు ఏఎస్సైలకు ప్రమోషన్​

    Latest articles

    Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్.. టీవీ లైవ్​ డిబెట్​లో ఘటన

    అక్షరటుడే, హైదరాబాద్ : Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్​పై భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు...

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    More like this

    Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్.. టీవీ లైవ్​ డిబెట్​లో ఘటన

    అక్షరటుడే, హైదరాబాద్ : Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్​పై భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు...

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...