అక్షరటుడే, బోధన్: DCHS Srinivas Prasad | ప్రభుత్వాస్పత్రిలో రోగులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాటు చేయాలని డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం బోధన్ ప్రభుత్వాస్పత్రిని (Bodhan Government Hospital) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని గదుల్లో పెచ్చులూడిన పైకప్పులను పరిశీలించారు. వెంటనే వార్డులో ఉన్న బెడ్స్ను వేరే వార్డుకు మార్చాలని సిబ్బందికి సూచించారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధుల కారణంగా ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుందని.. అందుకు తగ్గట్లుగా ఆస్పత్రిలో ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు.
DCHS Srinivas Prasad | రోగులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి

Latest articles
నిజామాబాద్
Mallaram Gandi | ఆర్టీసీ బస్సు ఆటో ఢీ: పలువురికి గాయాలు
అక్షరటుడే, ఇందూరు: Mallaram Gandi | నిజామాబాద్ రూరల్ పరిధిలోని మల్లారం గండిలో గురువారం ఆర్టీసీ బస్సు.. ఆటో...
తెలంగాణ
Konda Murali | ఆ శాఖల్లో ఐదు పైసలు రావు.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
అక్షరటుడే, వెబ్డెస్క్: Konda Murali | దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda...
నిజామాబాద్
Rythu Bharosa | రైతు భరోసా నిధులు రూ.214 కోట్లు విడుదల
అక్షరటుడే, ఇందూరు: Raithu Barosa | రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు జిల్లాలోని 2,38,247 మంది రైతుల...
కామారెడ్డి
Mla Laxmi Kantha Rao | రాహుల్గాంధీని ప్రధానిగా చూడాలి
అక్షరటుడే, నిజాంసాగర్: Mla Laxmi Kantha Rao | దేశ ప్రజల సహకారంతో రాహుల్గాంధీని (MP Rahul Gandhi)...
More like this
నిజామాబాద్
Mallaram Gandi | ఆర్టీసీ బస్సు ఆటో ఢీ: పలువురికి గాయాలు
అక్షరటుడే, ఇందూరు: Mallaram Gandi | నిజామాబాద్ రూరల్ పరిధిలోని మల్లారం గండిలో గురువారం ఆర్టీసీ బస్సు.. ఆటో...
తెలంగాణ
Konda Murali | ఆ శాఖల్లో ఐదు పైసలు రావు.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
అక్షరటుడే, వెబ్డెస్క్: Konda Murali | దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda...
నిజామాబాద్
Rythu Bharosa | రైతు భరోసా నిధులు రూ.214 కోట్లు విడుదల
అక్షరటుడే, ఇందూరు: Raithu Barosa | రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు జిల్లాలోని 2,38,247 మంది రైతుల...