More
    Homeజిల్లాలునిజామాబాద్​DCHS Srinivas Prasad | రోగులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి

    DCHS Srinivas Prasad | రోగులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి

    Published on

    అక్షరటుడే, బోధన్​: DCHS Srinivas Prasad | ప్రభుత్వాస్పత్రిలో రోగులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాటు చేయాలని డీసీహెచ్​ఎస్​ శ్రీనివాస్​ ప్రసాద్​ పేర్కొన్నారు. గురువారం బోధన్​ ప్రభుత్వాస్పత్రిని (Bodhan Government Hospital) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని గదుల్లో పెచ్చులూడిన పైకప్పులను పరిశీలించారు. వెంటనే వార్డులో ఉన్న బెడ్స్​ను వేరే వార్డుకు మార్చాలని సిబ్బందికి సూచించారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్​ వ్యాధుల కారణంగా ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుందని.. అందుకు తగ్గట్లుగా ఆస్పత్రిలో ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు.

    READ ALSO  Yoga Day | యోగా దినోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

    Latest articles

    Mallaram Gandi | ఆర్టీసీ బస్సు ఆటో ఢీ: పలువురికి గాయాలు

    అక్షరటుడే, ఇందూరు: Mallaram Gandi | నిజామాబాద్ రూరల్ పరిధిలోని మల్లారం గండిలో గురువారం ఆర్టీసీ బస్సు.. ఆటో...

    Konda Murali | ఆ శాఖల్లో ఐదు పైసలు రావు.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Konda Murali | దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda...

    Rythu Bharosa | రైతు భరోసా నిధులు రూ.214 కోట్లు విడుదల

    అక్షరటుడే, ఇందూరు: Raithu Barosa | రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు జిల్లాలోని 2,38,247 మంది రైతుల...

    Mla Laxmi Kantha Rao | రాహుల్​గాంధీని ప్రధానిగా చూడాలి

    అక్షరటుడే, నిజాంసాగర్​: Mla Laxmi Kantha Rao | దేశ ప్రజల సహకారంతో రాహుల్​గాంధీని (MP Rahul Gandhi)...

    More like this

    Mallaram Gandi | ఆర్టీసీ బస్సు ఆటో ఢీ: పలువురికి గాయాలు

    అక్షరటుడే, ఇందూరు: Mallaram Gandi | నిజామాబాద్ రూరల్ పరిధిలోని మల్లారం గండిలో గురువారం ఆర్టీసీ బస్సు.. ఆటో...

    Konda Murali | ఆ శాఖల్లో ఐదు పైసలు రావు.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Konda Murali | దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda...

    Rythu Bharosa | రైతు భరోసా నిధులు రూ.214 కోట్లు విడుదల

    అక్షరటుడే, ఇందూరు: Raithu Barosa | రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు జిల్లాలోని 2,38,247 మంది రైతుల...