More
    Homeఅంతర్జాతీయంUnion government | కేంద్రం సంచలన నిర్ణయం.. పాకిస్థాన్‌ పౌరులకు భారత్‌లో ప్రవేశం లేదు

    Union government | కేంద్రం సంచలన నిర్ణయం.. పాకిస్థాన్‌ పౌరులకు భారత్‌లో ప్రవేశం లేదు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: జమ్మూకశ్మీర్‌లోని పహల్​గామ్​లో జరిగిన ఉగ్రదాడిని భారత్‌ indian government అత్యంత సీరియస్​గా తీసుకుంది. ఉగ్రదాడి terrorist attack నేపథ్యంలో ప్రధాని మోదీ pm modi నేతృత్వంలో నేడు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(CCS) భేటీ నిర్వహించారు. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పహల్​గామ్​ ఉగ్రదాడి వెనుక పాక్‌ హస్తం ఉందని కేంద్రం పేర్కొంది. పాక్​ టూరిస్టులు pak Tourist వెంటనే భారత్‌ను వీడాలని తేల్చి చెప్పింది. అంతేకాకుండా ప్రత్యేక వీసాదారులు ban on Pak citizens in india 48 గంటల్లో దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

    Union government | కేబినెట్​ కమిటీ నిర్ణయాలు ఇవే..

    కేబినెట్‌ కమిటీ భేటీలో union cabinet meeting decission తీసుకున్న నిర్ణయాలను భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ foreign ministry secretary vikram misry మీడియాకు తెలిపారు. పాకిస్తాన్​ పౌరులను భారత దేశంలోకి అనుమతించకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. అంతేకాకుండా రాయబార కార్యాలయాల సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక వీసాలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సరిహద్దు దాటిన వారు మే 1లోగా వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. అలాగే అటారీ- వాఘా చెక్‌పోస్టును తక్షణమే నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కీలకమైన పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

    Latest articles

    Srisailam | శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండను ఢీకొన్న బస్సు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srisailam | శ్రీశైలం Srisailam  ఘాట్​ రోడ్డు Ghat Road లో గురువారం ప్రమాదం...

    Terror Attack | పాక్​ ఎంబసీ వద్ద ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | ఢిల్లీ Delhiలోని పాక్‌ హై కమిషనర్‌ కార్యాలయం(Pakistan High Commission...

    Bjp Nizamabad | ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి హెల్ప్ సెంటర్

    అక్షరటుడే, ఇందూరు: Bjp Nizamabad | ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు...

    Pakistan High Commission | పాక్‌ హై కమిషన్‌పై చర్యలు షురూ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కశ్మీర్‌ ఉగ్రదాడి(terrorist attack) ఘటనను కేంద్రం అత్యంత సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. పాక్‌ ప్రేరేపిత...

    More like this

    Srisailam | శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండను ఢీకొన్న బస్సు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srisailam | శ్రీశైలం Srisailam  ఘాట్​ రోడ్డు Ghat Road లో గురువారం ప్రమాదం...

    Terror Attack | పాక్​ ఎంబసీ వద్ద ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | ఢిల్లీ Delhiలోని పాక్‌ హై కమిషనర్‌ కార్యాలయం(Pakistan High Commission...

    Bjp Nizamabad | ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి హెల్ప్ సెంటర్

    అక్షరటుడే, ఇందూరు: Bjp Nizamabad | ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు...