అక్షరటుడే, వెబ్డెస్క్: Operation Sindoor | భారత్ – పాక్ ఉద్రిక్తల (india – pakistan tension) నేపథ్యంలో పాకిస్తాన్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆ దేశ ప్రధాని సేఫ్ హౌస్కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. భారత్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు (india drones and missiles attack on pakistan) చేస్తుండటంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం (pakistan cricket board key decision) తీసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ లీగ్ను దుబాయికి షిఫ్ట్ (PSL shifted to dubai) చేసింది. మరోవైపు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్లో విదేశీ క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమ దేశ క్రికెటర్లు ఆ లీగ్ నుంచి తప్పుకొని వెనక్కి రావాలని పలు దేశాలు సూచించాయి.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్ తమ క్రికెటర్లు ఆదేశాలు జారీ చేశాయి. మరోవైపు భారత్లో ఐపీఎల్ (IPL) యదాతథంగా కొనసాగుతుందని బీసీసీఐ ప్రకటించింది (BCCI anouncement). నిన్నటి మ్యాచ్ను రద్దు చేసిన భారత్ మిగతా మ్యాచ్లు షెడ్యూల్ ప్రకారమే సాగుతాయని (remaining matches will continue as usual scheduled) తెలిపింది. కాకపోతే పాక్తో సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న మ్యాచ్లను ఇతర స్టేడియాల్లోకి (pakistan border matches shifted to another stadium) మారుస్తామని చెప్పింది.