ePaper
More
    Homeక్రైంHyderabad | మటన్​ తిని ఒకరి మృతి.. ఏడుగురికి అస్వస్థత

    Hyderabad | మటన్​ తిని ఒకరి మృతి.. ఏడుగురికి అస్వస్థత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో విషాదం చోటు చేసుకుంది. మటన్​ (Mutton) తిని అస్వస్థతకు గురై ఒక్కరు మృతి చెందగా.. మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నగరంలోని వనస్థలిపురం పోలీస్​ స్టేషన్​ పరిధిలోని చింతల్​కుంటలో చోటు చేసుకుంది.

    చింతల్​కుంట ఆర్టీసీ కాలనీలో శ్రీనివాస్​ యాదవ్​ (46) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన ఆర్టీసీ కండక్టర్​గా పని చేస్తున్నారు. కాగా ఆదివారం బోనాల (Bonalu Festival) సందర్భంగా శ్రీనివాస్​ మటన్​, బోటీ, చికెన్​ తీసుకొచ్చాడు. పండుగ రోజు తిన్న తర్వాత మిగిలిన కర్రీలను ఫ్రిజ్​లో పెట్టారు. సోమవారం వాటిని వేడి చేసుకొని తిన్నారు. అయితే ఫుడ్​ పాయిజన్​ కావడంతో కుటుంబంలోని 8 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో వారు ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో జాయిన్​ అయ్యారు. అయితే పరిస్థితి విషమించి శ్రీనివాస్​ యాదవ్​ మంగళవారం మృతి చెందారు. మిగతా ఏడుగురు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    READ ALSO  Tamilnadu | వివాహేతర సంబంధానికి అడ్డువ‌స్తున్నాడ‌ని.. సాంబారులో విషం కలిపి భ‌ర్త‌ని హత్య చేసిన భార్య‌

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 23 జులై​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kanwar Yatra : కన్వర్​ యాత్ర.. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ వేడుకలో భక్తులపై...

    Supreme Court | జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్​ఐఆర్​కు సుప్రీంకోర్టు నిరాకరణ.. న్యాయవాది తీరుపై అసహనం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court : నోట్ల కట్టల వివాదం విషయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant...

    Canon camera | టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి..

    అక్షరటుడే, ఇందూరు: Canon camera | కెమెరా టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని మెరుగైన ఫొటోగ్రఫీని ప్రజలకు అందించాలని కెనాన్​...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 23 జులై​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kanwar Yatra : కన్వర్​ యాత్ర.. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ వేడుకలో భక్తులపై...

    Supreme Court | జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్​ఐఆర్​కు సుప్రీంకోర్టు నిరాకరణ.. న్యాయవాది తీరుపై అసహనం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court : నోట్ల కట్టల వివాదం విషయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant...