ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | ఇల్లు కూల్చేస్తామన్న అధికారులు.. ఆత్మహత్యాయత్నం చేసిన బాధిత కుటుంబం

    Yellareddy | ఇల్లు కూల్చేస్తామన్న అధికారులు.. ఆత్మహత్యాయత్నం చేసిన బాధిత కుటుంబం

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి :Yellareddy | ఇంటిని అక్రమంగా నిర్మించారని అధికారులు కొలతలు తీసుకునేందుకు రాగా.. బాధిత కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది.

    ఈ ఘటన ఎల్లారెడ్డిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామం(Malkapur village)లో మాజీ వైస్ ఎంపీపీ, బీజేపీ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల నర్సింలు ఇల్లు నిర్మిస్తున్నాడు. అయితే రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారని గుర్తించిన ఎంపీవో ప్రకాష్(MPO Prakash), పంచాయతీ సెక్రెటరీ ప్రదీప్(Panchayat Secretary Pradeep).. పోలీసు బందోబస్తుతో వచ్చారు. 6 ఫీట్ల మేర రహదారిలోకి ఇల్లు నిర్మాణం వచ్చిందని గుర్తించిన అధికారులు కూల్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో ముగ్గురిని అడ్డుకున్న పోలీసులు పోలీస్​ స్టేషన్​కు తరలించారు. రాజకీయ కక్షల కారణంగా ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం నిబంధనల మేరకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

    READ ALSO  Lingampet | లింగంపేట ఎస్సైగా దీపక్ కుమార్ బాధ్యతల స్వీకరణ

    Latest articles

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    More like this

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....