More
    HomeతెలంగాణMP Arvind | ‘రైతుసభ’ స్థలాన్ని పరిశీలించిన ఎంపీ అర్వింద్​

    MP Arvind | ‘రైతుసభ’ స్థలాన్ని పరిశీలించిన ఎంపీ అర్వింద్​

    Published on

    అక్షరటుడే, ఇందూరు: MP Arvind | జాతీయ పసుపు బోర్డు కేంద్ర (National Turmeric Board) కార్యాలయ ప్రారంభానికి ఈనెల 29న అమిత్ షా (Amit Shah) జిల్లా కేంద్రానికి రానున్నారు.

    అనంతరం పాలిటెక్నిక్ మైదానంలో రైతుసభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సభాస్థలిని బుధవారం ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind),​ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తతో కలిసి పరిశీలించారు. సభ ఏర్పాట్లు భద్రత చర్యలపై సమీక్షించారు. వారి వెంట ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. అయితే అమిత్ షా సభ కోసం భారీ జనసమీకరణ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పార్లమెంట్ పరిధిలోని నేతలతో అరవింద్ సమావేశాలు జరిపారు. ప్రత్యేకించి పసుపు రైతులు తరలి రావాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు.

    READ ALSO  Chemist and Druggist Association | మెడికల్​ షాపుల్లో ధర్మబద్ధంగా వ్యాపారం జరగాలి

    అమిత్ షా ఇందూర్లో పర్యటించే రోజే డి శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి. కాగా.. కంటేశ్వర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన డీఎస్ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించనున్నారు. ఎంపీ అర్వింద్ వ్యక్తిగతంగా డీఎస్ విగ్రహాన్ని(DS statue) తయారు చేయించారు. విగ్రహాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభిస్తారని ఎంపీ ఇదివరకే తెలిపారు.

    Latest articles

    RTA Offices | ఆర్​టీఏ కార్యాలయాలపై ఏసీబీ దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:RTA Offices | రాష్ట్రంలోని రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో 18 ఆర్​టీఏ...

    Yellareddy Congress | ఎల్లారెడ్డి కాంగ్రెస్​లో కలకలం.. ఎందుకంటే..?

    అక్షరటుడే, కామారెడ్డి: Yellareddy Congress | ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ సభ్యత్వానికి సదాశివనగర్...

    Gadwal SP | ‘మనం అలా దొరకకూడదు..’ తేజేశ్వర్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:ప‌క్కా ప్ర‌ణాళికా ప్ర‌కార‌మే ప్రైవేట్ స‌ర్వేయ‌ర్ తేజేశ్వ‌ర్‌ను హ‌త్య చేశార‌ని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీ‌నివాస్‌రావు...

    Flipkart | ఫ్లిప్‌కార్ట్‌లో మరింత వేగంగా డెలివరీలు.. మినట్స్‌ పేరుతో క్విక్‌ కామర్స్‌లోకి ఎంట్రీ..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Flipkart | దేశంలోని ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్‌(Flipkart) మార్కెట్‌లో వాటా మరింత పెంచుకోవడంపై...

    More like this

    RTA Offices | ఆర్​టీఏ కార్యాలయాలపై ఏసీబీ దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:RTA Offices | రాష్ట్రంలోని రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో 18 ఆర్​టీఏ...

    Yellareddy Congress | ఎల్లారెడ్డి కాంగ్రెస్​లో కలకలం.. ఎందుకంటే..?

    అక్షరటుడే, కామారెడ్డి: Yellareddy Congress | ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ సభ్యత్వానికి సదాశివనగర్...

    Gadwal SP | ‘మనం అలా దొరకకూడదు..’ తేజేశ్వర్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:ప‌క్కా ప్ర‌ణాళికా ప్ర‌కార‌మే ప్రైవేట్ స‌ర్వేయ‌ర్ తేజేశ్వ‌ర్‌ను హ‌త్య చేశార‌ని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీ‌నివాస్‌రావు...