అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: Mla Venkata Ramana Reddy | కొనుగోలు కేంద్రాల్లో(Purchasing Centers) తూకాలు వేగంగా జరగాలని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి mla Venkata Ramana Reddy నిర్వాహకులను ఆదేశించారు.
కామారెడ్డి పరిధిలోని ఐకేపీ(IKP paddy purchase center) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అడ్లూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. నిర్వాహకులు, రైతులతో (Farmers) మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. తూకాలు వేగవంతం చేయాలని.. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని రైస్ మిల్లు(Rice Mills)లకు తరలించాలని సూచించారు. కేంద్రం నిర్వాహకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.