More
    HomeతెలంగాణCM Revanth | ఒక నెల జీతాన్ని డిఫెన్స్ ఫండ్‌కు ఇద్దాం: సీఎం రేవంత్ పిలుపు

    CM Revanth | ఒక నెల జీతాన్ని డిఫెన్స్ ఫండ్‌కు ఇద్దాం: సీఎం రేవంత్ పిలుపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | భారత్​ – పాకిస్తాన్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. భారత్​ చేపట్టిన ఆపరేషన్​ సిందూర్ operation Sindoor ​తో ఉలిక్కిపడ్డ పాక్​ సామాన్య పౌరులు, ఆలయాలు, ఎయిర్​పోర్టులే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది.

    దాయది దేశం దాడులను భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. దేశంలో ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎం రేవంత్​రెడ్డి cm revanth reddy ప్రజాప్రతినిధులకు కీలక సూచన చేశారు. తెలంగాణలోని ఎమ్మెల్యేలు mla, ఎమ్మెల్సీలు mlcల ఒక నెల వేతనం నేషనల్ డిఫెన్స్ ఫండ్‌ national defence fundకు విరాళంగా ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క bhatti vikramarka విరాళం ప్రకటించనున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ముందుకు రావాలని సీఎం కోరారు.

    READ ALSO  Diabetes | షుగర్​ పేషెంట్స్ కు గుడ్​న్యూస్​.. రూ. 15కే డయాబెటిస్ పరీక్ష

    Latest articles

    Turmeric Board inauguration | ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు : కేంద్ర మంత్రి అమిత్​ షా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | ఇందూరు పసుపు విశ్వవ్యాప్తం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్​...

    NCC Students | ఎన్​సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన

    అక్షరటుడే ఇందూరు: NCC Students | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్...

    DS Statue | డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

    అక్షరటుడే, ఇందూరు: DS Statue | జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్​ బైపాస్​ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ...

    MP Raghunandan Rao | మరికాసేపట్లో చంపేస్తాం.. ఎంపీ రఘునందన్​రావుకు మరోసారి బెదిరింపులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Raghunandan Rao | బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్...

    More like this

    Turmeric Board inauguration | ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు : కేంద్ర మంత్రి అమిత్​ షా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | ఇందూరు పసుపు విశ్వవ్యాప్తం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్​...

    NCC Students | ఎన్​సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన

    అక్షరటుడే ఇందూరు: NCC Students | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్...

    DS Statue | డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

    అక్షరటుడే, ఇందూరు: DS Statue | జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్​ బైపాస్​ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ...