More
    HomeతెలంగాణKCR | ఎర్రవల్లి ఫామ్​హౌస్​లో కేసీఆర్, హరీశ్​ రావు భేటీ

    KCR | ఎర్రవల్లి ఫామ్​హౌస్​లో కేసీఆర్, హరీశ్​ రావు భేటీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KCR | ఎర్రవెల్లి ఫామ్​హౌస్​లో Erravalli Farmhouse మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (former CM KCR​), మాజీ మంత్రి హరీశ్​రావు (Harish rao) భేటీ అయ్యారు. విచారణకు హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission​) కేసీఆర్​, హరీశ్​రావు, ఈటల రాజేందర్​కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్​తో హరీశ్​రావు భేటీ అయ్యారు.

    జూన్​ 5న కేసీఆర్​, జూన్​ 6న హరీశ్​రావు, జూన్​ 9న ఈటల రాజేందర్​ విచారణకు రావాలని కమిషన్​ నోటీసుల్లో సూచించింది. ఈ క్రమంలో విచారణకు వెళ్లాలా వద్దా? అనే దానిపై కేసీఆర్​, హరీశ్​రావు చర్చిస్తున్నట్లు సమాచారం. నోటీసులపై 15 రోజుల్లో స్పందించాలని కమిషన్​ పేర్కొంది. ఈ క్రమంలో ఎలా స్పందించాలి, విచారణకు వెళ్లాలా వద్ద అనే అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం.

    READ ALSO  Trending Dialogue | ట్రెండింగ్ లో ‘రప్పా రప్పా’.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హల్చల్

    Latest articles

    Electricity Employees JAC | ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్​ జేఏసీ ఆధ్వర్యంలో అధికారులకు సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Electricity Employees JAC | తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ తెలంగాణ కోఆర్డినేటర్​గా వ్యవహరించి ఉద్యమాన్ని...

    TRAI | జియోకు భారీగా పెరిగిన యూజర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TRAI | టెలికాం రంగంలో జియో (JIO) దూసుకుపోతుంది. మే నెలలో రికార్డు స్థాయిలో...

    High Court | ప్రభుత్వానికి హైకోర్టు షాక్​.. రూ.350 కోట్ల భూ కేటాయింపులు రద్దు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: High Court | రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ (Hyderabad)​లో అంతర్జాతీయ...

    NIT Jobs | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. వరంగల్‌ ఎన్ఐటీలో జాబ్స్.. జీతం ఎంతో తెలుసా..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: NIT Jobs | దేశంలో ప్రఖ్యాత ఉన్నత విద్యాసంస్థలలో ఒకటైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ...

    More like this

    Electricity Employees JAC | ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్​ జేఏసీ ఆధ్వర్యంలో అధికారులకు సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Electricity Employees JAC | తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ తెలంగాణ కోఆర్డినేటర్​గా వ్యవహరించి ఉద్యమాన్ని...

    TRAI | జియోకు భారీగా పెరిగిన యూజర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TRAI | టెలికాం రంగంలో జియో (JIO) దూసుకుపోతుంది. మే నెలలో రికార్డు స్థాయిలో...

    High Court | ప్రభుత్వానికి హైకోర్టు షాక్​.. రూ.350 కోట్ల భూ కేటాయింపులు రద్దు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: High Court | రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ (Hyderabad)​లో అంతర్జాతీయ...