More
    HomeతెలంగాణTelangana University | పార్ట్​టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

    Telangana University | పార్ట్​టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Telangana University | తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ యూనివర్సిటీలో telangana university పార్ట్​టైం అధ్యాపకులు(Part-time teachers) డిమాండ్​ చేశారు. ఈ మేరకు వర్సిటీ సౌత్​ క్యాంపస్​(university South Campus)లో మంగళవారం ప్రిన్సిపల్ సుధాకర్ గౌడ్​కు వారు నిరవధిక సమ్మె నోటీస్​(strike notice) అందించారు.

    అనంతరం అధ్యాపకుడు పోతన్న మాట్లాడుతూ.. పార్ట్​టైం అధ్యాపకులకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అధ్యాపకులకు మినిమం టైంస్కేల్(Minimum timescale for lecturers) ఇవ్వాలని, జీవో నెంబర్.21ను సవరించి తమ సర్వీసులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. రెగ్యులర్ నోటిఫికేషన్​లో తమకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొదటి రోజు సమ్మెకు విద్యార్థులు(Students) సైతం సంఘీభావం తెలిపారు.

    Latest articles

    Bhoodan lands | భూదాన్‌ భూములపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhoodan lands | భూదాన్​ భూముల కేసు విచారణ సందర్భంగా హైకోర్టు  high court సంచలన...

    Simla Agreement | సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన పాక్​.. అసలు ఏమిటి ఈ ఒప్పందం..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: జమ్మూ కశ్మీర్​లోని పహల్​గామ్​లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్​పై కఠినమైన చర్యలకు భారత్ చేపట్టిన...

    CP Sai Chaitanya | సిబ్బంది బాధ్యతతో పనిచేయాలి: సీపీ

    అక్షరటుడే, ఇందూరు: CP Sai Chaitanya | పదోన్నతి పొందిన హెడ్​కానిస్టేబుళ్లు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సీపీ సాయి...

    Terror Attack | పహల్గామ్ ఉగ్రదాడి.. అఖిలపక్ష సమావేశం ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | పహల్గామ్​ ఉగ్రదాడిలో terrorist attack 28 మంది మృతి చెందిన...

    More like this

    Bhoodan lands | భూదాన్‌ భూములపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhoodan lands | భూదాన్​ భూముల కేసు విచారణ సందర్భంగా హైకోర్టు  high court సంచలన...

    Simla Agreement | సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన పాక్​.. అసలు ఏమిటి ఈ ఒప్పందం..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: జమ్మూ కశ్మీర్​లోని పహల్​గామ్​లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్​పై కఠినమైన చర్యలకు భారత్ చేపట్టిన...

    CP Sai Chaitanya | సిబ్బంది బాధ్యతతో పనిచేయాలి: సీపీ

    అక్షరటుడే, ఇందూరు: CP Sai Chaitanya | పదోన్నతి పొందిన హెడ్​కానిస్టేబుళ్లు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సీపీ సాయి...
    Verified by MonsterInsights