అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid | హాఫ్డే లీవులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల pending bills కోసం లంచం అడిగిన నీటిపారుదల శాఖ irrigatation అధికారులు ఏసీబీకి acb చిక్కారు. ఆ శాఖలో పనిచేసే ఉద్యోగి 88 రోజుల అర్ధవేతన సెలవులకు సంబంధించిన బిల్లుల కోసం పెద్దపల్లి peddapalli జిల్లా సుల్తానాబాద్sultanabadలోని డివిజన్-6 నీటిపారుదల కార్యనిర్వాహక ఇంజినీర్ కార్యాలయంలో సంప్రదించాడు. బిల్లులు మంజూరు చేయడానికి సదరు ఉద్యోగిని కార్యాలయం సూపరింటెండెంట్ దుంపల శ్రీధర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ మహాదేవుని సురేష్ లంచం bribe అడిగారు. బుధవారం బాధితుడి నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఇద్దరు నిందితులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Latest articles
తెలంగాణ
Operation Muskaan | పోలీసుల కీలక నిర్ణయం.. నెల రోజుల పాటు ఆపరేషన్ ముస్కాన్
అక్షరటుడే, వెబ్డెస్క్: Operation Muskaan | తెలంగాణ పోలీసులు (Telangana Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. తప్పిపోయిన, బాలకార్మిక,...
కామారెడ్డి
Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్కలెక్టర్కు ఫిర్యాదు
అక్షరటుడే, నిజాంసాగర్: Sub collector Kiranmai | తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ...
తెలంగాణ
Hyderabad | కలుషిత నీరు సరఫరా.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో హైదరాబాద్ (Hyderabad) నగరంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల ప్రాణాలతో...
నిజామాబాద్
Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి
అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...
More like this
తెలంగాణ
Operation Muskaan | పోలీసుల కీలక నిర్ణయం.. నెల రోజుల పాటు ఆపరేషన్ ముస్కాన్
అక్షరటుడే, వెబ్డెస్క్: Operation Muskaan | తెలంగాణ పోలీసులు (Telangana Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. తప్పిపోయిన, బాలకార్మిక,...
కామారెడ్డి
Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్కలెక్టర్కు ఫిర్యాదు
అక్షరటుడే, నిజాంసాగర్: Sub collector Kiranmai | తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ...
తెలంగాణ
Hyderabad | కలుషిత నీరు సరఫరా.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో హైదరాబాద్ (Hyderabad) నగరంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల ప్రాణాలతో...