More
    Homeజిల్లాలుకామారెడ్డిAll India Banjara Association | మంత్రివర్గ విస్తరణలో గిరిజనులకు అన్యాయం

    All India Banjara Association | మంత్రివర్గ విస్తరణలో గిరిజనులకు అన్యాయం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: All India Banjara Association | రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ సురేందర్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి(kamareddy) పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు అంమి మండలాల కమిటీలు నియమించాలని, ఆ తర్వాత జిల్లా కమిటీ నియమించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో(assembly elections) దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు అత్యధికంగా గిరిజనుల ఓట్లతో గెలిచారన్నారు.

    అలాంటిది మంత్రివర్గంలో గిరిజనులకు మాత్రం అవకాశం కల్పించకపోవడం అన్యాయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో 50 శాతం గిరిజనులకు పోడు పట్టాలు వచ్చాయని, ఈ ప్రభుత్వ హయాంలో అందరికి పోడు పట్టాలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర నాయకులు మోహన్ నాయక్, జిల్లా నాయకులు రెడ్డి నాయక్, సదర్ నాయజ్, ఆనంద్ నాయక్, సర్వన్ నాయక్, రాంచంద్రం నాయక్, శంకర్ నాయక్, ప్రవీణ్ నాయక్, పండిత్ నాయక్, రమేష్ నాయక్ పాల్గొన్నారు.

    READ ALSO  De-Addiction Center | డి-అడిక్షన్ సెంటర్ కోసం ప్రతిపాదనల స్వీకరణ

    Latest articles

    Bridge Collapse | దేశంలో చోటు చేసుకున్న మరో ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఆరుగురు మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bridge Collapse | అహ్మ‌దాబాద్ ఎయిర్‌పోర్ట్ (Ahmedabad Airport) స‌మీపంలో విమానం కూలి (helicopter...

    Alumni Students | పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, కామారెడ్డి: Alumni Students | జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ జూనియర్ కళాశాలలో చదువుకున్న 1999-2001 బ్యాచ్​కు చెందిన...

    Indur Tirumala | కనుల పండువగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Indur tirumala | శ్రవణ నక్షత్రం సందర్భంగా ఇందూరు తిరుమల నర్సింగ్ పల్లి ఆలయంలో...

    AITUC | రైస్‌మిల్‌ కార్మికులకు ఓటీ డ్యూటీలు చెల్లించాలి

    అక్షరటుడే, ఇందూరు: AITUC | రైస్‌మిల్‌లలో 8 గంటలకు మించి పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం ఓవర్‌ టైం...

    More like this

    Bridge Collapse | దేశంలో చోటు చేసుకున్న మరో ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఆరుగురు మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bridge Collapse | అహ్మ‌దాబాద్ ఎయిర్‌పోర్ట్ (Ahmedabad Airport) స‌మీపంలో విమానం కూలి (helicopter...

    Alumni Students | పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, కామారెడ్డి: Alumni Students | జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ జూనియర్ కళాశాలలో చదువుకున్న 1999-2001 బ్యాచ్​కు చెందిన...

    Indur Tirumala | కనుల పండువగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Indur tirumala | శ్రవణ నక్షత్రం సందర్భంగా ఇందూరు తిరుమల నర్సింగ్ పల్లి ఆలయంలో...