అక్షరటుడే, వెబ్డెస్క్ :Bharat Summit | హైదరాబాద్లో శుక్ర, శనివారాల్లో భారత్ సమ్మిట్ కార్యక్రమాన్ని ప్రభుత్వం(Government) నిర్వహించనుంది. రెండు రోజుల పాటు సాగే ఈ సమ్మిట్కు 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సమ్మిట్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge), లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక ప్రసంగాలు చేయనున్నారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam terror attack) నేపథ్యంలో నిఘా వర్గాలు మరిన్ని దాడులకు అవకాశం ఉందని హెచ్చరించాయి. దీంతో రాష్ట్ర పోలీసులు(State Police) అప్రమత్తం అయ్యారు. వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యే ఈ సమ్మిట్ ప్రశాంతంగా సాగేలా చర్యలు చేపట్టారు. సమ్మిట్ జరిగే హెచ్ఐసీసీ(HICC)తో పాటు సైబరాబాద్ పరిసర ప్రాంతాలలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.

Latest articles
అంతర్జాతీయం
Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్
అక్షరటుడే, వెబ్డెస్క్: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...
అంతర్జాతీయం
Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!
అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...
కామారెడ్డి
Kamareddy | ధరణి వెంచర్లో వసతులు కల్పించాలి
అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ధరణి వెంచర్(Dharani Venture)లో మౌలిక వసతులు కల్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు...
నిజామాబాద్
Mopal | ఎంపీడీవో, జీపీ కార్యదర్శి ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు
అక్షరటుడే, వెబ్డెస్క్ : Mopal | షెడ్ల నిర్మాణం కోసం సంతకం పెట్టకుండా ఎంపీడీవో(MPDO), పంచాయతీ కార్యదర్శి (GP...
More like this
అంతర్జాతీయం
Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్
అక్షరటుడే, వెబ్డెస్క్: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...
అంతర్జాతీయం
Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!
అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...
కామారెడ్డి
Kamareddy | ధరణి వెంచర్లో వసతులు కల్పించాలి
అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ధరణి వెంచర్(Dharani Venture)లో మౌలిక వసతులు కల్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు...