అక్షరటుడే, వెబ్డెస్క్: Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ – పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టిన అనంతరం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారత్పై దాడికి మూడు యుద్ధ విమానాలను పంపింది. వీటిని భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంది. ఒక ఎఫ్–16తో పాటు రెండు జేఎఫ్17 విమానాలను కూల్చివేసింది. అంతేకాకుండా పాక్ జమ్మూ ఎయిర్పోర్టుపై డ్రోన్లతో దాడికి యత్నించగా.. వాటిని సైతం న్యూట్రలైజ్ చేసింది.

Latest articles
తెలంగాణ
Turmeric Board inauguration | ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు : కేంద్ర మంత్రి అమిత్ షా
అక్షరటుడే, వెబ్డెస్క్: Turmeric Board inauguration | ఇందూరు పసుపు విశ్వవ్యాప్తం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్...
తెలంగాణ
NCC Students | ఎన్సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన
అక్షరటుడే ఇందూరు: NCC Students | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్...
తెలంగాణ
DS Statue | డీఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్షా
అక్షరటుడే, ఇందూరు: DS Statue | జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ...
తెలంగాణ
MP Raghunandan Rao | మరికాసేపట్లో చంపేస్తాం.. ఎంపీ రఘునందన్రావుకు మరోసారి బెదిరింపులు
అక్షరటుడే, వెబ్డెస్క్ : MP Raghunandan Rao | బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్...
More like this
తెలంగాణ
Turmeric Board inauguration | ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు : కేంద్ర మంత్రి అమిత్ షా
అక్షరటుడే, వెబ్డెస్క్: Turmeric Board inauguration | ఇందూరు పసుపు విశ్వవ్యాప్తం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్...
తెలంగాణ
NCC Students | ఎన్సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన
అక్షరటుడే ఇందూరు: NCC Students | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్...
తెలంగాణ
DS Statue | డీఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్షా
అక్షరటుడే, ఇందూరు: DS Statue | జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ...