More
    HomeతెలంగాణUttam kumar Reddy | యుద్ధం మొదలైతే నేను కూడా పాల్గొంటా: మంత్రి ఉత్తమ్​

    Uttam kumar Reddy | యుద్ధం మొదలైతే నేను కూడా పాల్గొంటా: మంత్రి ఉత్తమ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uttam kumar Reddy | పాక్​తో యుద్ధం మొదలైతే తాను కూడా పాల్గొంటానని మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి Uttam kumar Reddy ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్​చాట్​లో మాట్లాడారు. ఆపరేషన్​ సింధూర్ operation sindoor​ చేపట్టిన త్రివిధ దళాలకు ఆయన సెల్యూట్ చేశారు. ఒక్క పౌరుడు గాయపడకుండా మన సైన్యం దాడులు చేసిందన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. పాక్​ మన యుద్ధ విమానాలను కూల్చలేదని ఆయన పేర్కొన్నారు. దాయాది దేశం తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు.

    Uttam kumar Reddy | పీవోకేను స్వాధీనం చేసుకోవాలి

    భారత్​తో పాకిస్తాన్​ యుద్ధానికి దిగితే ఆ దేశం పతనం అవుతుందని మంత్రి ఉత్తమ్​ అన్నారు. అలా అయితే పాక్​ విచ్ఛిన్నం అవడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. పీవోకే (POK)ను భారత్​ స్వాధీనం చేసుకోవాలని ఆయన అన్నారు. ఇదొక్కటే ఈ సమస్యకు పరిష్కారం అని తెలిపారు. యుద్ధం మొదలైతే తాను కూడా పాల్గొంటానని ఆయన వ్యాఖ్యానించారు. తన అవసరం ఏ మాత్రం ఉన్నా యుద్ధానికి వెళ్తానని చెప్పారు. కాగా.. ఉత్తమ్​కుమార్​ రెడ్డి గతంలో వైమానిక దళంలో పైలట్​గా పని చేశారు. మిగ్​ 21 mig21, మిగ్​ 23 mig23 విమానాలను ఆయన నడిపారు. ఈ నేపథ్యంలో యుద్ధంలో తాను కూడా పాల్గొంటానని మంత్రి తెలిపారు.

    READ ALSO  Turmeric Board inauguration | ‘పసుపు’ రాజధానిగా ఇందూరు : కేంద్ర మంత్రి అమిత్​ షా

    Latest articles

    Turmeric Board inauguration | ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు : కేంద్ర మంత్రి అమిత్​ షా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | ఇందూరు పసుపు విశ్వవ్యాప్తం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్​...

    NCC Students | ఎన్​సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన

    అక్షరటుడే ఇందూరు: NCC Students | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్...

    DS Statue | డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

    అక్షరటుడే, ఇందూరు: DS Statue | జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్​ బైపాస్​ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ...

    MP Raghunandan Rao | మరికాసేపట్లో చంపేస్తాం.. ఎంపీ రఘునందన్​రావుకు మరోసారి బెదిరింపులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Raghunandan Rao | బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్...

    More like this

    Turmeric Board inauguration | ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు : కేంద్ర మంత్రి అమిత్​ షా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | ఇందూరు పసుపు విశ్వవ్యాప్తం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్​...

    NCC Students | ఎన్​సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన

    అక్షరటుడే ఇందూరు: NCC Students | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్...

    DS Statue | డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

    అక్షరటుడే, ఇందూరు: DS Statue | జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్​ బైపాస్​ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ...