More
    HomeతెలంగాణIAS officers | సీఎం రేవంత్​ కాళ్లు మొక్కిన ఐఏఎస్​ అధికారి.. మండిపడ్డ సీఎస్​

    IAS officers | సీఎం రేవంత్​ కాళ్లు మొక్కిన ఐఏఎస్​ అధికారి.. మండిపడ్డ సీఎస్​

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: IAS officers : తెలంగాణలో ఐఏఎస్ అధికారి శరత్ ias Sharath.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాళ్ళు మొక్కిన ఉదంతం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రతిపక్షాలు స్పందించాయి. మరోవైపు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

    కాగా.. ఈ అంశంపై సీఎస్ రామకృష్ణారావు(CS Ramakrishna Rao) తాజాగా స్పందించారు. ఈ ఘటనపై మండిపడ్డారు. రాజకీయ నాయకులతో ఐఏఎస్ అధికారులు ఉన్నపుడు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులను ఉద్దేశించి సీఎస్ హెచ్చరించారు. ఇటీవల ప్రభుత్వ అధికారులు ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రతిష్ఠ దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఐఏఎస్ అధికారులు(IAS officers) ఆల్ ఇండియా సర్వీసెస్(All India Services) ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించకూడదని హితవు పలికారు. ఇకమీదట రాజకీయ సమావేశాలలో ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలంగాణ సీఎస్ రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు.

    READ ALSO  Ramachandra Naik | సీఎంను కలిసిన డిప్యూటీ స్పీకర్​ రామచందర్ నాయక్

    Latest articles

    Indur tirumala | కనుల పండువగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Indur tirumala | శ్రవణ నక్షత్రం సందర్భంగా ఇందూరు తిరుమల నర్సింగ్ పల్లి ఆలయంలో...

    AITUC | రైస్‌మిల్‌ కార్మికులకు ఓటీ డ్యూటీలు చెల్లించాలి

    అక్షరటుడే, ఇందూరు: AITUC | రైస్‌మిల్‌లలో 8 గంటలకు మించి పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం ఓవర్‌ టైం...

    Alumni Students | 42 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Alumni Students | పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 1983- 84...

    Nizamabad CP | విద్యార్థులు ఇష్టపడి చదవాలి

    అక్షర టుడే, ఇందూరు: Nizamabad CP | విద్యార్థులు ఇష్టపడి చదవాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya)...

    More like this

    Indur tirumala | కనుల పండువగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Indur tirumala | శ్రవణ నక్షత్రం సందర్భంగా ఇందూరు తిరుమల నర్సింగ్ పల్లి ఆలయంలో...

    AITUC | రైస్‌మిల్‌ కార్మికులకు ఓటీ డ్యూటీలు చెల్లించాలి

    అక్షరటుడే, ఇందూరు: AITUC | రైస్‌మిల్‌లలో 8 గంటలకు మించి పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం ఓవర్‌ టైం...

    Alumni Students | 42 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Alumni Students | పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 1983- 84...