ePaper
More
    HomeతెలంగాణFormula E Race Case | ఏసీబీ విచారణకు హాజరైన ఐఏఎస్​ అధికారి

    Formula E Race Case | ఏసీబీ విచారణకు హాజరైన ఐఏఎస్​ అధికారి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Formula E Race Case | సీనియర్​ ఐఏఎస్ అధికారి అరవింద్​ కుమార్​ (IAS officer Arvind Kumar) గురువారం ఉదయం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో ఏసీబీ ఆయనను ప్రశ్నిస్తోంది. ఇటీవల ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్​ను (KTR) అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఆయన స్టేట్​మెంట్​ ఆధారంగా అరవింద్​కుమార్​ను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

    Formula E Race Case | వేగం పెంచిన ఏసీబీ

    ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ వేగం పెంచింది. హైదరాబాద్​లో (Hyderabad) నిర్వహించిన ఫార్ములా ఈ-కారు రేసులో (Formula E car race) అక్రమాలు జరిగాయని ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేబినెట్​ ఆమోదం లేకుండానే అప్పటి మంత్రి కేటీఆర్​ నిధులు కేటాయించారని ఏసీబీ పేర్కొంటుంది. నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని కేసు నమోదు (Case Registered) చేసి విచారణ చేపడుతోంది. ఈ క్రమంలో ఫార్ములా ఈ రేసులో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్​ అరవింద్​కుమార్​ను మరోసారి ప్రశ్నిస్తోంది.

    READ ALSO  Minister Seethakka | కేటీఆర్‌కు ఎందుకింత అహంకారం..? ఆదివాసి బిడ్డ‌ను టార్గెట్ చేస్తారా...! అని సీత‌క్క ధ్వ‌జం

    Formula E Race Case | విదేశాల్లో ఉండడంతో ఆలస్యం

    ఐఏఎస్​ అరవింద్​ కుమార్​ను (IAS officer Arvind Kumar) జులై 1న విచారణకు రావాలని ఏసీబీ గతంలో నోటీసులు (ACB notices) ఇచ్చింది. అయితే ఆయన విదేశాల్లో ఉండడంతో విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలో బుధవారం మళ్లీ నోటీసులు ఇచ్చారు. గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్​ (KTR) అంశాలపై అరవింద్​కుమార్​ క్రాస్​ ఎగ్జామిన్​ చేయనున్నారు.

    Latest articles

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...

    More like this

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...