అక్షరటుడే, హైదరాబాద్: cash bundles : సికింద్రాబాద్ secundrabad లోని ఓ గోదాంలో భారీగా నోట్ల కట్టలు వెలుగుచూడటం కలకలం రేపింది. వాటిని లెక్కించి రూ.8 కోట్ల నగదు 8 crores cash seized ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వాటిరి స్వాధీనం చేసుకున్నారు.
ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్ చేసే ఏజెన్సీకి చెందిన నగదుగా పోలీసులు గుర్తించారు. ఏజెన్సీలో పనిచేసే సిబ్బందికి గత కొన్నాళ్లుగా జీతాలు చెల్లించకపోవడంతో వారు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో డబ్బులు డిపాజిట్ చేయకపోవడంతో నోట్ల కట్టలు గోదాంలోనే నిల్వ ఉండిపోయాయి.