More
    HomeతెలంగాణGovt Employees | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగుల సమస్యలపై కమిటీ

    Govt Employees | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగుల సమస్యలపై కమిటీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Govt Employees | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సమస్యలపై అధికారుల కమిటీ ఏర్పాటు చేసింది. పీఆర్​సీ(PRC)తో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగులు(Government Employees) కొంతకాలంగా డిమాండ్​ చేస్తున్నారు. అయితే ఉద్యోగుల డిమాండ్లపై స్పందిస్తూ సీఎం రేవంత్​రెడ్డి(Cm revanth reddy) సోమవారం చేసిన వ్యాఖ్యలపై బీఆర్​ఎస్​, బీజేపీ మండిపడ్డాయి. రాష్ట్రం దివాళా తీసిందని, అప్పు పుట్టడం లేదని ఉద్యోగుల డిమాండ్లు ఇప్పుడు నెరవేర్చలేమని సీఎం అన్నారు.

    బీజేపీ, బీఆర్​ఎస్​ నాయకులు రేవంత్​రెడ్డికి కౌంటర్​ ఇచ్చారు. పాలన చేతగాక అలాంటి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం వ్యాఖ్యలు జనంలోకి నెగెటివ్​గా వెళ్లడంతో కాంగ్రెస్​ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఉద్యోగుల సమస్యలపై కమిటీ వేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలతో ఈ కమిటీ చర్చించనుంది. ఈ కమిటీలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్​లు సభ్యులుగా ఉంటారు. నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్ నేతృత్వంలోని ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

    READ ALSO  Weather Updates | పలు జిల్లాలకు వర్ష సూచన

    Latest articles

    Hyderabad | జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌ దగ్గర ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Hyderabad | జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని సమస్యలు పరిష్కరించాలని...

    Secunderabad | ఆర్​ఎంపీ నిర్లక్ష్యంతో జిమ్​ కోచ్​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Secunderabad | ఆర్​ఎంపీ నిర్లక్ష్యంతో జిమ్​ కోచ్(Gym coach)​ మృతి చెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్​లో...

    Iran- Israel Conflict | ఇరాన్‌లోని ఇండియ‌న్ల గ‌గ్గోలు.. రంగంలోకి దిగిన విదేశాంగ శాఖ‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Iran- Israel Conflict | ఇజ్రాయిల్ క్షిప‌ణి దాడుల‌తో ఇరాన్ ద‌ద్ద‌రిల్లుతోంది. ఇరాన్‌లోని అనేక ప్రాంతాల్లో...

    Inter Supplementary Results | ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Inter Supplementary Results | తెలంగాణ(Telangana)లో ఇంటర్​ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో తప్పిన వారితో...

    More like this

    Hyderabad | జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌ దగ్గర ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Hyderabad | జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని సమస్యలు పరిష్కరించాలని...

    Secunderabad | ఆర్​ఎంపీ నిర్లక్ష్యంతో జిమ్​ కోచ్​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Secunderabad | ఆర్​ఎంపీ నిర్లక్ష్యంతో జిమ్​ కోచ్(Gym coach)​ మృతి చెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్​లో...

    Iran- Israel Conflict | ఇరాన్‌లోని ఇండియ‌న్ల గ‌గ్గోలు.. రంగంలోకి దిగిన విదేశాంగ శాఖ‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Iran- Israel Conflict | ఇజ్రాయిల్ క్షిప‌ణి దాడుల‌తో ఇరాన్ ద‌ద్ద‌రిల్లుతోంది. ఇరాన్‌లోని అనేక ప్రాంతాల్లో...