ePaper
More
    HomeతెలంగాణMLA Prashanth Reddy | హామీల అమలులో ప్రభుత్వం విఫలం

    MLA Prashanth Reddy | హామీల అమలులో ప్రభుత్వం విఫలం

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్‌: MLA Prashanth Reddy | కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డి (Balkonda MLA Prashanth Reddy) అన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలతో పాటు ఆ పార్టీ నాయకులు సైతం నైరాశ్యంలో ఉన్నారని పేర్కొన్నారు. భీమ్​గల్‌ మండల (Bheemgal mandal) కేంద్రానికి చెందిన మైనారిటీ నాయకుడు మహ్మద్‌ ఇక్రం తిరిగి సొంత గూటికి చేరారు.

    హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి నివాసంలో గులాబీ కండువా కప్పుకున్నారు. గతంలో పార్టీ మారిన వారంతా తిరిగి బీఆర్‌ఎస్‌లో (BRS Party) చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, ఆ పార్టీకి రాష్ట్రంలో మనుగడ లేదని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, మాజీ జడ్పీటీసీ రవి, మాజీ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ భగత్‌, మాజీ ఎంపీటీసీలు సుర్జీల్‌, రహమాన్‌ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Srisailam Project | నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్ట్​.. నేడు తెరుచుకోనున్న గేట్లు

    Latest articles

    Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్.. టీవీ లైవ్​ డిబెట్​లో ఘటన

    అక్షరటుడే, హైదరాబాద్ : Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్​పై భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు...

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    More like this

    Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్.. టీవీ లైవ్​ డిబెట్​లో ఘటన

    అక్షరటుడే, హైదరాబాద్ : Live Debate | కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్​పై భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు...

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...