అక్షరటుడే, వెబ్డెస్క్: దేశంలో బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. గురువారం 10 గ్రాముల పసిడి ధర రూ.99,190 ఉండగా, శుక్రవారం రూ.80 తగ్గి రూ.99,110కు చేరుకుంది. గురువారం కిలో ధర రూ.1,00,450 ఉన్న వెండి.. శుక్రవారం రూ.50 తగ్గి రూ.1,00,400కు చేరుకుంది. హైదరాబాద్లో పది గ్రాముల పసిడి ధర రూ.99,110 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,400 పలుకుతోంది.
విజయవాడలో పది గ్రాముల బంగారం ధర రూ.99,110గా ఉంది. వెండి కిలోకు రూ.1,00,400 గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ రూ.99,110గా ఉంది. వెండి కిలో ధర రూ.1,00,400గా ఉంది. ప్రొద్దుటూరులో 10 గ్రాముల పుత్తడి ధర రూ.99,110గా ఉంది. వెండి కిలోకు రూ.1,00,400గా ఉంది.