అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: PCC Chief | నగరంలోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో ‘టీం మహేశ్’ ఆధ్వర్యంలో శనివారం అన్నదానం చేశారు. పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ (PCC Chief Bomma Mahesh Kumar Goud) జన్మదినం సందర్భంగా కేట్ కట్ చేశారు. అనంతరం రోగులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామకృష్ణ, జావిద్ అక్రమ్, సాయి బస్వ, మఠం రేవతి, మార ప్రభు, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.
